srikakulam district

    చేపల కూర లొల్లి : ఒకరి హత్య, ఏడుగురు జైలుపాలు

    January 25, 2021 / 12:20 PM IST

    Fight Over Fish Curry : అంతవరకూ కలసి మెలసి ఉన్న వారి మధ్య చేపల కూర చిచ్చుపెట్టింది. ఒకరి హత్యకు దారి తీసింది. నిందితుడితో పాటు ఏడుగురిని జైలుపాలు చేసింది. శ్రీకాకుళం జిల్లాలో చేపల కూర కోసం ఓ వ్యక్తి అరాచకానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయి ఒ

    ప్రజా సంకల్ప పాదయాత్రకు మూడేళ్లు, 10 రోజుల పాటు వైసీపీ చైతన్య కార్యక్రమాలు

    November 6, 2020 / 01:25 PM IST

    3 Years of YS Jagan Padayatra : వైసీపీని అధికారంలోకి తెచ్చి.. జగన్ కోరికను నెరవేర్చింది ప్రజా సంకల్ప పాదయాత్ర.. 8 ఏళ్ల పార్టీ కలని నెరవేర్చిన పాదయాత్ర.. పార్టీ క్యాడర్‌లో ఫుల్ ఎనర్జీ నింపింది. అంతకు ముందు.. ఆ తరువాత అనేలా పార్టీ దశను మార్చేసిన జగన్ ప్రజా సంకల్ప యాత�

    వైసీపీ ఎమ్మెల్యే భర్త మృతి, సీఎం జగన్ సంతాపం

    July 22, 2020 / 08:53 AM IST

    శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రెడ్డి నాగభూషణరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(జూలై 21,2020) రాత్రి తుది

    పప్పు తెచ్చిన ముప్పు : పెళ్లాం పప్పు వండలేదని బావిలో దూకి వృద్ధుడు ఆత్మహత్య

    July 17, 2020 / 12:53 PM IST

    శ్రీకాకుళం జిల్లాలో భార్య పప్పు వండలేదని 77ఏళ్ల వృద్ధుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. ఇంతకాలం కలిసి కాపురం చేసినతరువాత కేవలం ఓ కూర కోసం ఆత్మహత్య చేసుకోవటంపై పలు అనుమానాలకు తావిచ్చింది. ఎంతో జీవ�

    ఇక్కడ గెలిస్తే ఎదురుండదు : పవర్ సెంటర్‌కు కేరాఫ్ టెక్కలి

    January 21, 2019 / 04:13 PM IST

    అదో పవర్ సెంటర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు.. ఇలా ఎంతోమంది ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నేతలు ఎదిగిన నేపధ్యం ఆ సెగ్మెంట్‌ సొంతం. ఎప్పటిలాగే ఈసారి కూడా అక్కడ ఎన్నికలు అసక్తికర�

10TV Telugu News