SRINAGAR

    పెళ్లి జరగాల్సిన రోజు, సోదరిని పొగపెట్టి చంపిన సవతి సోదరుడు,బంధువులు

    December 18, 2020 / 04:19 PM IST

    Step Brother smothers step-sister to death on her wedding day : పెళ్లి కావాల్సిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మూ కాశ్నీర్ లోని శ్రీనగర్ లో జరిగింది, కానీ పోలీసు విచారణలో అది ఆత్మహత్య కాదని హత్య అని తేలటంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనగర్ లోని సైదాకదాల్ ప్ర�

    రూ. 91 లక్షల అప్పు తీర్చడానికి కిడ్నీ అమ్మకానికి పెట్టిన కార్ల వ్యాపారి

    December 17, 2020 / 05:32 PM IST

    I want to sell my kidney : రూ. 91 లక్షల అప్పులు చెల్లించలేక ఓ వ్యక్తి అష్టకష్టాలు పడుతున్నాడు. చివరకు తన కిడ్నీని విక్రయించేందుకు సిద్ధ పడ్డాడు. కిడ్నీ అమ్మకం కోసం..ఓ వార్తా పత్రికలో ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశమైంది. కిడ్నీ అవసరం ఉన్న వారు తనను కాంటాక్ట్ చేయవచ్చ�

    దాల్ సరస్సులో బీజేపీ ర్యాలీ…కార్యకర్తల పడవ బోల్తా

    December 13, 2020 / 10:33 PM IST

    BJP Campaign Shikara Overturns In Dal Lake శ్రీనగర్ లోని ప్రసిద్ధ దాల్‌ సరస్సులో ఆదివారం(డిసెంబర్-13,2020) బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తల పడవ బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న బీజేపీ కార్యకర్తలతో పాటు పలువురు జర్నలి�

    ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి

    November 26, 2020 / 05:16 PM IST

    Terrorists firing Two soldiers kill : జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హెచ్‌ఎంటి ప్రాంతానికి సమీపంలో గురువారం (నవంబర్ 26, 2020) పెట్రోలింగ్ సైనిక బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఇద్దరు

    బీజేపీ నేతల హత్యకు కారణమైన హిజ్బుల్ కమాండర్ ఎన్ కౌంటర్ లో హతం

    November 1, 2020 / 06:33 PM IST

    Hizbul Mujahideen operational chief killed రెండు రోజుల క్రితం శ్రీనగర్ లో ముగ్గురు బీజేపీ నాయకుల హత్యకు కారకుడైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్’సైఫుల్లా మిర్’ఆదివారం(నవంబర్-1,2020)భద్రతాదళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీ దిల్బాగ్ సింగ�

    గొప్ప సందేశం, 2రూపాయల న్యూస్ పేపర్ కొంటే మాస్కు ఉచితం

    July 22, 2020 / 03:31 PM IST

    కరోనా వైరస్ మహమ్మారి మానవాళికి ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోటిన్నర మంది ఈ వైరస్ బారినపడ్డారు. లక్షలమందిని కరోనా బలితీసుకుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ప్రాణాంతక వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. అందులో �

    జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

    June 23, 2020 / 02:29 AM IST

    జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  పుల్వామా జిల్లాలోని బండోజా ఏరియాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య  మంగళవారం తెల్లవారుఝూమున  5గంటలనుంచి  ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్య

    క్వారంటైన్ టిప్స్ కావాలంటే చెప్తా…విడుదల తర్వాత ఒమర్ అబ్దుల్లా ట్వీట్

    March 24, 2020 / 11:59 AM IST

    నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 242 రోజుల తర్వాత ఇవాళ(మార్చి-24,2020)విడుదల చేశారు. కరోనా కట్టడి సందర్భంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న

    భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు

    January 16, 2020 / 03:09 PM IST

    రిపబ్లిక్ డే సమీపిస్తున్న సమయంలో శ్రీనగర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు గురువారం(జనవరి-16,2020) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. జనవరి 26న  శ్రీనగర్‌లో దాడికి జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. కుట్రలో భాగస్వాములైన ఐదుగురు అనుమాని�

    4నెలల తర్వాత తెరుచుకున్న శ్రీనగర్ జామియా మసీదు

    December 18, 2019 / 03:17 PM IST

    శ్రీనగర్ లోని చారిత్రాత్మక జామియా మసీదు బుధవారం తెరుచుకుంది. ఆగస్ట్‌ 5వ తేదీన జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించిన  తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మసీదును మూసివేశారు. మసీదు లోకి ప్రవేశించే అన్ని ద్వారాల వద్ద వద

10TV Telugu News