Home » SRINAGAR
శ్రీనగర్_లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
పక్కా సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని ఆపరేషన్ నిర్వహించాయి.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. శ్రీనగర్ లోని బెమినా ప్రాంతంలోని స్కిమ్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్
కశ్మీర్ లో గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందువులు,సిక్కులతో పాటు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న విషయం తెలిసిందే. గడిచిన రెండు వారాల్లో శ్రీనగర్ సహా కశ్మీర్ లో
కశ్మీర్ లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న పౌరుల హత్యల వెనుక పాకిస్తాన్ హస్తమున్నట్లు తెలుస్తోంది. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలోనే కశ్మీర్ లోని స్థానికేతరులు,మైనార్టీలు(హిందువుల
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం ఓల్డ్ శ్రీనగర్లోని ఈద్గా ప్రాంతంలో పానీపూరి అమ్మే ఓ వీధివర్తకుడిని ఉగ్రవాదులు కాల్చిచంపినన్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపా
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్పిపోతున్నారు. కొద్ది రోజులుగా శ్రీనగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో వరుస దాడులకు తెగబడుతున్నారు.
జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రోను ఉగ్రవాదులు కాల్చి చంపారు.
ప్రస్తుతం శ్రీనగర్ నుండి లేహ్ ప్రయాణం హిమాయల గుండా సాగుతుంది. ఇక్కడి రహదారులు వాతావరణం వాహనాల ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదనే చెప్పాలి. శీతాకాలంలో ఆరుమాసాలపాటు ఈ రహదారి
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.