Home » SRINAGAR
సమోస, బిర్యాని వేటికవి అద్భుతమైన డిష్ లు.. ఈ రెండు కలగలిపి 'బిర్యాని సమోస' చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికొచ్చిందో కానీ అద్భుతమైన ఐడియా అమలు చేసేసారు. ఇప్పుడు ఈ డిష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు కొత్త డిష్ ట్రై చేద్దాం.. అని తహతహలాడుతుంటే ఫుడ్
భారత్ జోడో యాత్రతో ప్రజల సహకారం చూసి తన కళ్ల వెంట నీరు కారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో శ్రీనగర్ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. హిమపాతాన్ని సైతం లెక్కచేయకుండా ఆయ
జమ్ము-కాశ్మీర్ లోయను చలి వణికిస్తోంది. ఈ ప్రాంతంలో వరుసగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
నేటి భారత్-పాక్ మ్యాచ్ను గుంపులు గుంపులుగా చూడొద్దని విద్యార్థులకు జమ్మూకశ్మీర్, శ్రీనగర్ లోని ఓ కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, ఆ మ్యాచు గురించి సామాజిక మాధ్యమాల్లోనూ ఎటువంటి పోస్టులూ చేయొద్దని చెప్పింది. విద్యార్థుల సంక్షేమం కోసమే త
ఆమె స్పందిస్తూ అధికార పార్టీ నేతలు కశ్మర్ లోయంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అయితే తమను మాత్రం భద్రత పేరుతో ఇలా బంధించిడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ విధానాలు కశ్మీర్ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, మూడేళ్ల క్రితం ప్రధానమంత�
జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసులు 13మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. శ్రీనగర్ లోని జామియా మసీద్ వేదికగా శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు చేస్తున్న వారిని..
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హరిసింగ్ హైస్ట్రీట్ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు (Kashmir Grenade Attack)
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్బాగ్లోని వాణిజ్య భవనంలో గురువారం (జనవరి 27) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
శ్రీనగర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి .