Home » SRINAGAR
భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న తన రెండు ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ పునరుద్ధరించింది.
జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ లో సోమవారం భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)కి చెందిన టాప్ కమాండర్లు
ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత తొలిసారిగా రెండు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్ లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
చెప్పులు కొనాలనుకుంటున్నావరు. ఇదిగో ఈ షాపుకు రండీ.. నా పేరు చెప్పండీ..చెప్పులకు డిస్కౌంట్ పొందండీ అంటున్నాడు ప్రముఖ నటుడు..మానవత్వానికి మారుపేరుగా నిలుస్తూ కష్టంలో ఉన్నవారికి సహాయం అందిస్తున్న సోనూ సూద్.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9 న జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో పర్యటించనున్నారు.
జమ్మూ ఎయిర్బేస్పై జరిగిన డ్రోన్ దాడి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రోన్ దాడిపై.. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికను అందజేసింది. డ్రోన్ల సాయంతో పేలుళ్లకు పాల్పడిన ఐఈడీ బాంబ్లో.. ఆర్డీఎక్స్, నైట్రేట్ వినియోగించినట
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ సిటీ శివార్లలోని కానిపొరలో ఓ సీఐడీ ఇన్స్పెక్టర్ను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు.
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్ పట్టణ శివార్లలోని ఖన్మోహ్ ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు క
Salaar Team: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఒకే రోజు రెండు ప్రమాదాలు జరిగాయి. డార్లింగ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆదిపురుష్’ మంగళవారం (ఫిబ్రవరి 2) ప్రారంభమైంది. అదే రోజు ఈ సినిమా కోసం ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో వేసిన సెట్లో అగ్నిప్రమా