Home » Srisailam Temple
జులై 1 నుంచి స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం కానుంది. ఈమేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారిక ప్రకటన చేశారు.
ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం, రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను ..
కర్నూలు ఉమ్మడి జిల్లాలో శ్రీశైలంతో పాటు యాగంటి, మహానంది, ఉరుకుంద పుణ్యక్షేత్రలకు భక్తుల తాకిడి పెరిగింది.
కార్తిక మాస తొలి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు తెల్లవారుజామునే ..
Srisailam Temple : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
ముఖ్యంగా శివ భక్తిని చాటుకునే రోజు శివరాత్రి. ఈ పర్వదినం రోజున దేవదేవుని కరుణాకటాక్షాలను పొందేందుకు శివ మహాదేవుని ఆరాధన, జాగరణ చేస్తాం.
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. వరుస సెలవులతో భారీ సంఖ్యలో ప్రజలు దేవాలయాల్లో స్వామి,అమ్మవార్ల దర్శనానికి బారులుతీరారు.
శ్రీశైలం పుణ్య క్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై వేటు