-
Home » Srisailam Temple
Srisailam Temple
ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి..
శ్రీశైలం మహాక్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి పుణ్యక్షేత్రం.
దక్షయజ్ఞం తర్వాత సతీదేవి మెడ భాగం పడిన చోటు.. 18 శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం
భ్రమరాంబికా ఆలయం మల్లికార్జున ఆలయ సముదాయంలో భాగంగా ఉంది. నిత్యం జరిగే ప్రత్యేక పూజలలో భ్రమరాంబికా అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది.
శ్రీశైలం పుణ్యక్షేత్రంకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..
శ్రీశైలం (Srisailam Temple) పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
MLA Raja Singh: మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను.. దయచేసి ఇలా చేయకండి: పవన్ కల్యాణ్కు రాజాసింగ్ విజ్ఞప్తి
"గతంలో పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఇతర మతస్థులను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపడేలా చేశాయి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ సున్నిపేట ప్రాంతానికి పంపండి" అని అన్నారు.
శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త.. శివలింగం స్పర్శ దర్శనం మళ్లీ ప్రారంభం.. డేట్, టైమ్, ఫుల్ డిటెయిల్స్
జులై 1 నుంచి స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభం కానుంది. ఈమేరకు ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారిక ప్రకటన చేశారు.
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్ పున: ప్రారంభం..
ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం, రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు.
శ్రీశైలం వెళ్లే వాహనదారులకు గుడ్న్యూస్.. కానీ, ఈ నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే..
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను ..
Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కర్నూలు ఉమ్మడి జిల్లాలో శ్రీశైలంతో పాటు యాగంటి, మహానంది, ఉరుకుంద పుణ్యక్షేత్రలకు భక్తుల తాకిడి పెరిగింది.
కార్తికమాస తొలి సోమవారం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తిక మాస తొలి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు తెల్లవారుజామునే ..
శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
Srisailam Temple : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు