Home » Srisailam Temple
శ్రీశైలం పుణ్య క్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై సస్పెండ్ వేటు పడింది. 10టీవీ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై సస్పెండ్ వేటు విధించారు.
కైలాసంలో శివుడికి సాక్ష్యాలు చెప్పే సాక్షి గణపతి. చెవిలో చెబితే రాసుకుని తండ్రికి సాక్ష్యమిచ్చే గణపతి దేవాలయం విశిష్టత.
Srisailam Temple : పులిహోర, లడ్డుతో పాటు నేటి నుండి వడ ప్రసాదం కూడా భక్తులకు అందుబాటులో ఉంచారు.
గతంలోనూ ఆలయంపై డ్రోన్స్ కనిపించడంపై కలకలం రేగింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్రోన్ ఎగరవేసిన వారి కోసం పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
కార్తీక మాసం కావటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కొలువైన మల్లికార్జున స్వామిని మంత్రి రోజా దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన మంత్రి రోజాకు దేవస్థానం ఛైర్మన్ చక్రపాణి రెడ్డి ఆహ్వానం పలకలేదు. దీంతో మంత్రి రోజా ఫైర్ అయిపోతున్నారు. కావాలనే త�
శ్రీశైలం దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్లో పెను ప్రమాదం జరిగింది. శ్రీశైలంలోని అన్నదాన భవనంలో ఓ బాయిలర్ పేలింది.
ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి లింగ స్పర్శదర్శనభాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటనలో వివరించారు.
శ్రీశైలం ఆలయ పుష్కరిణీ దగ్గర కొందరు వ్యక్తులు డ్రోన్ ను ఎగురవేశారు. డ్రోన్ సంచరిస్తున్న దృశ్యాలను చూసిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఆలయ భద్రతా సిబ్బంది అలర్ట్ అయింది.
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఆర్జిత సేవల టిక్కెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో..