Home » Srisailam
పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణా బేసిన్లో ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో పదేళ్ల వరద రికార్డులు బధ్దలయ్యాయి. ఓ పక్క ఎగువ కృష్ణా, మరోపక్క తుంగభద్ర, ఇంకోపక్క ఉజ్జయిన
శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవి కొలువై పూజలందుకుంటోంది. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన కర్నూలు జిల్లా శ్రీశైల క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం (సెప్టెంబర్ 29) నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారు నం�
శ్రీశైలం జలాశయంకు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీశైలానికి గురువారం(26 సెప్టెంబర్ 2019) నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో నిన్న(26 సెప్టెంబర్ 2019) ఉదయం 6గంటలకు మూడు క్రస్ట్గేట్లను తెరచి దిగువ సాగర్కు నీటిని వదు
శ్రీశైలం ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల, తుంగభద్ర, హంద్రీ నుంచి శ్రీశైలానికి లక్షా 9వేల 481 క్యూసెక్కుల వరద
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెటెత్తింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్షా 987 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హ�
వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. భవిష్యత్లో ఈ నీటిని సంగంబండకు సరఫరా చేసి.. అక్కడి నుంచి జూరాలకు తరలించనున్నట్టు చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకంలో కీలకమైన క
ఏపీ రాష్ట్రంలో వాతావరణంలో అప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. ఉదయం వరకు ఎండ తీవ్రత, ఉక్కబోతగా ఉంటుంది. సాయంత్రం అయితే ఈదురుగాలులు, పిడుగులు, వర్షం పడుతుంది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు శ్రీశైలంలో జరిగింది. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత
శ్రీశైలం డ్యామ్కు మప్పు పొంచి ఉందా.. డ్యామ్ నీరు జాలువారే ప్రాంతంలో ఏర్పడిన గొయ్యి ముప్పుగా మారుతోందా.. ఇప్పుడు ఇదే అంశం ఆందోళనకు గురిచేస్తోంది. 1999 వరదల కారణంగా 60 అడుగుల మేర ఏర్పడ్డ గొయ్యి.. క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 2009లో వరదల కారణంగా వంద అ�
కేసుల కోసం మోడీతో.. ఆస్తుల కోసం కేసిఆర్తో జగన్ లాలూచీ పడ్డారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పోలవరంపై పదేపదే కేసులు వేసే కేసిఆర్తో జగన్ చేతులు కలుపుతారా? అంటూ విమర్శించారు. పోతిరెడ్డిపాడు నిలిపివేయాలనే టీఆర్ఎస్తో జగన్ లాలూచీ ప�
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట వాహనాలు బీభత్సం సృష్టిస్తుండడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం ప్రమాదాలకు కారణమౌతున్నాయి. తాజాగా శ్రీశైలంలో లారీ బీభత్సం సృష్టించ�