Srisailam

    శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదం… ఆరుగురి మృతదేహాలు లభ్యం

    August 21, 2020 / 04:55 PM IST

    శ్రీశైలం పవర్ హౌజ్ లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. పవర్ హౌజ్ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. చనిపోయిన వారిలో అధికారు�

    ఏ క్షణానైనా సాగర్ గేట్లు ఎత్తివేసే అవకాశం

    August 21, 2020 / 10:00 AM IST

    ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది. కృష్ణా వరద ప్రవాహం అంతకంతకు ఎక్కువవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీస్థాయిలో వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే కు ఉన్న 12 గేట్లకు గాను..10 గేట్లను 10 అడు

    శ్రీశైలం పవర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..9 మంది ఉద్యోగులు గల్లంతు

    August 21, 2020 / 06:17 AM IST

    తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్నశ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 2020, ఆగస్టు 20వ తేదీ గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొ�

    రేపటి నుంచి శ్రీశైలం దేవాలయ దర్శనానికి అనుమతి

    August 13, 2020 / 09:38 PM IST

    కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం (ఆగస్టు 14, 2020) ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు భక్తుల�

    ప్రముఖ ఆలయాల్లో ఉద్యోగుల బదిలీ 

    June 11, 2020 / 06:04 PM IST

    ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాల్లో ఉద్యోగులను బదిలీ చేశారు. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కసాపురం, కాణిపాకం, ఇంద్రకీలాద్రి దేవస్థానాల్లో అధికారులు బదిలీ అయ్యారు. తొమ్మిది మంది శాశ్వత ఉద్యోగులను ఒక దేవస్థానం నుంచి మరొక దేవస్

    చంద్రబాబు.. మీరు రాయలసీమ బిడ్డేనా, అసలే ఏపీవారేనా?

    May 14, 2020 / 06:08 AM IST

    టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును మరోసారి టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ

    గ్రహణ సమయంలో తిరుమల, శ్రీశైలం ఆలయాలు బంద్.. ఎప్పుడంటే

    December 17, 2019 / 02:39 AM IST

    తిరుమల శ్రీవారి ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయ మహా ద్వారాలను డిసెంబరు 25, 26న కొన్ని గంటల సమయం వరకూ మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8గంటల 8నిమిషాల నుంచి 11గంటల 16నిమిషాల వరకూ సూర్య గ్రహణం ఉంటుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం.. గ్రహణాని�

    శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం : ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి

    December 4, 2019 / 03:41 PM IST

    కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

    హంద్రీనీవాలో దూకి శ్రీశైలం నీటి ముంపు బాధితులు ఆత్మహత్యాయత్నం

    November 28, 2019 / 10:22 AM IST

    కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నీటి పారుదలను ఆపేయాలంటూ శ్రీశైలం నీటి ముంపు బాధితులు ఆందోళనకు దిగారు.  దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, బాధితులకు మధ్య కాస�

    మంత్రి అనీల్ కాళ్లు పట్టుకున్న ముంపు బాధితులు

    November 7, 2019 / 05:53 AM IST

    నందికొట్కూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కాన్వాయ్‌ను శ్రీశైలం ముంపు బాధితులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మంత్రి కాళ్లు పట్టుకున్నారు. పోలీసులు వీరిని నెట్టివేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపుల�

10TV Telugu News