Home » Srisailam
రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో సొంత ఉనికిని చాటుకునేందుకు టీడీపీని వీడిన నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగిన బైరెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితి ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అనంతరం పరిణామాలలో బైర�
పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు దక్కించుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ సీటు దక్కించుకున్న విషయం త
కర్నూలు : శ్రీశ్రైలం ఆలయ వీఆర్వో శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. కత్తులతో దాడి చేయంటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం (మార్చి 11) సాయంత్రం ఈఓ కలిసి అక్కడ నుంచి బయటకు వస్తున్న సమయంలో కళ్లల్లో కారంచల్లి..కత్తితో దాడిచేసినట్లుగా తెలుస�
రబీలో సాగు నీటికి డిమాండ్ పెరగకముందే కృష్ణా వాటర్ కోసం కొట్లాటలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు పరిష్కరించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్.. ఏపీ – తెలంగాణ మధ్య గొడవకు కారణమవుతోంది. సంబంధంలేని విషయాల్లో తలదూర�
తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కర్నూలు : శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నియోజకవర్గంలోని నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ప్రజలకు అంతు చిక్కడం లేదు. 2019
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో వరుసగా వివాదాలు చేటుచేసుకుంటున్నాయి.
శ్రీశైలం మల్లిఖార్జునుడి సన్నిధి వివాదాలకు కేంద్రంగా మారింది. మల్లిఖార్జునుడు, బ్రమరాంబికా అమ్మవారి కైలాస కంకణాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణతో రికార్డ్ అసిస్టెంట్ వి.లక్ష్మీనారాయణను ఈవో సస్పెండ్ చేశారు.