Home » Srivari Darshanam
కరోనా కారణంగా...తిరుపతిలో శ్రీవారి దర్శన విషయంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, ప్రజలను ఈ వైరస్ బారి నుంచి కాపాడేందుకు మరిన్ని పూజలు నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నిఘా వైఫల్యం బట్టబయలైంది. నాగాలాండ్కు చెందిన భక్తులు తిరుమల ఘాట్ రోడ్డు వద్ద మద్యం సేవిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. మద్యం బాటిళ్లతో వారు కొండపైకి ఎలా వచ్చిందనేది ప్రస్తుతం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలిపిరి వద్
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 22, 23, 24 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 2021, జూన్ 16వ తేదీ బుధవారం ఉదయం 10 గంట�
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో తిరుమల శ్రీ వారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు వెంకన్న దర్శనం నోచుకోలేదు. తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా శ్రీ వారి దర్శనం కల్పించాలని TTD నిర్