srivari temple

    Tirumala Special Entry Darshan : సెప్టెంబర్ 23న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

    September 21, 2021 / 10:32 AM IST

    తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అక్టోబర్ నెలలో  దర్శించుకునేందుకు రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం టికెట్లను టీటీడీ ఈనెల 23న విడుదల చేయనుంది.

    TTD Sarva Darshanam : శ్రీవారి సర్వదర్శనంపై త్వరలో నిర్ణయం

    August 30, 2021 / 07:09 PM IST

    శ్రీవారి సర్వదర్శనం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

    Thirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు ప్రారంభం

    August 18, 2021 / 07:43 PM IST

    తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.

    Venkateswara swamy temple : జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన టీటీడీ

    June 13, 2021 / 06:39 PM IST

    జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ఈరోజు భూమిపూజ చేశారు. జమ్మూసమీపంలోని మజీన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ శ్రీవారి ఆలయాన్నినిర్మాణ చేపట్టింది.

    శ్రీవారి ఆలయంలో మార్చిలో ఆర్జిత సేవల పునరుద్ధరణ

    February 5, 2021 / 05:51 PM IST

    Restoration of arjitha services at Srivari Temple  : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో ఆర్జిత సేవలు పునరుద్ధరిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తామన్నారు. తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లపై వైవీ సుబ్బారెడ్డ�

    రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం..

    November 24, 2020 / 05:11 PM IST

    TTD Vigilance officials prevented Chittoor District Collector : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లేందుకు బయోమెట్రిక్ దగ్గరకు వెళ్లిన జిల్లా

    సెప్టెంబర్ లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    August 27, 2020 / 08:40 AM IST

    సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల

    టీటీడీలో శ్రీవారి అర్చకుడు కరోనాతో మృతి

    August 6, 2020 / 06:26 PM IST

    ఏపీలో కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా చాలామంది వైరస్ బారినపడుతున్నారు. కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసా చార్యులు కరోనాతో మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం స్విమ్స్ లో చేరిన ఆయ

    కోరి తెచ్చుకొంటే… చిచ్చుపెడుతున్నారా?

    July 17, 2020 / 05:51 PM IST

    ప్రభుత్వం మారిన తర్వాత రమణ దీక్షితులుకి గౌరవ ప్రధాన అర్చక పదవి వరించింది. కానీ ఆయనెందుకు సంతృప్తి చెందడం లేదు. టీటీడీపై ప్రత్యక్షంగా జగన్ సర్కార్‌పై పరోక్షంగా ఎందుకు విరుచుకుపడుతున్నారు..? ట్విటర్ వేదికగా రమణ సంధిస్తున్న ట్వీట్లు ప్రభుత్వ

    తిరుమలలో 2.50లక్షల లడ్డూలు ఉచిత పంపిణీ

    March 21, 2020 / 02:47 AM IST

    కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రసాదం అయిన

10TV Telugu News