Home » Staff
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అధికారుల పనితీరు సరిగా లేదని స్పందన కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు చేశారు.
ఓ పక్క కరోనాతో ప్రాణాలు పోతుంటో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో సిబ్బంది అరాచకాలు సాగిస్తున్నారు. హాస్పిటల్ లో రోగుల నుంచి భారీగా డబ్బులు గుంజేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో పోరాడుతుంటే దాన్ని అదనుగా భావించి సిబ్బంది అరాచకాలకు పాల్పడుతున్నారు. ర�
Kriti Hospital గుర్గావ్లోని కీర్తి ప్రైవేట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు కరోనా పేషెంట్లు చనిపోయారు. అయితే చనిపోయిన వారి రోగుల బంధువులు దాడి చేస్తారన్న భయంతో వైద్యులు, సిబ్బంది వారంతా హాస్పిటల్ క్యాంటీన్ లో దాక్కున్నారు. ఈ ఏప్రిల�
బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం�
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగులు కరోనా బ
50 percent Supreme Court Staff Test Positive : దేశంలో కరోనా కేసులు పెరగటం కొనసాగుతూనే ఉంది. రోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. సిబ్బ
ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సాయాన్ని ప్రభుత్వం మరికొంత మందికి విస్తరించింది. బోధనేతర సిబ్బంది క్యాటగిరీలో ఆయాలు, డ్రైవర్లకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశ�
కరోనా కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆపత్కాల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి నెల రూ.2వేలు నగదుతో పాటు 25కిలోలు బియ్యం ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం
ఏప్రిల్ ఫస్ట్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న చిన్న ప్రాంక్లు చేస్తూ స్నేహితులను, సన్నిహితులను సరదాగా ఆటట్టిస్తారు.
హైదరాబాద్లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. దీంతో అన్ని కార్యాలయాలు.. రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ కేంద్రం ఆదేశాలిచ్చింది.