Home » Staff
తుమ్మారా..లేక దగ్గారా..ఏం కంగారు పడకండి అయితే లీవ్ తీసేసుకొండి..ఎంచక్కా ఇంటి నుంచే పనిచేయండి..వెళ్లండి బాబు..అంటున్నాయి పలు సంస్థలు. కరోనా భయం అందరిలోనూ నెలకొంది. ఈ వైరస్ తుమ్మడం, దగ్గడం నుంచి సోకుతుందని వైద్యులు చెబుతుండడంతో సంస్థలు ఉద్యోగుల �
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఓ లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగికి కరోనా వైరస్(COVID-19)సోకినట్లు నిర్థారణ అయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే దాదాపు 700మంది ఉద్యోగులను హోమ్ క్వారంటైన్(ఇంటిలోనే దిగ్భందనం)చ�
ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఓ ప్రయాణీకుడి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఎమ్మాన్యుయెల్ చెడ్జోవ్ అనే 47 ప్రయాణీకుడి బట్టలు విప్పేసి అతడిని ఓ ప్లాస్టిక్ కవర్లతో ఏకంగా మిఠాయి పొట్ల చుట్టేసినట్లుగా ప్యాక్ చేసేసి విమానంలో కుదేశారు. అతడు మెర్రో మ�
తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే కార్గో సేవల్ని ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించినా.. ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ప్రయాణికులకు ఉపయోగకరంగా లేని 800 బస్సుల్ని కార్గో సేవల కోసం �
గ్రేటర్ హైదరాబాద్లో వెయ్యి బస్సుల్ని రద్దు చేయాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం… మిగులు సిబ్బంది వినియోగంపై సమాలోచనలు చేస్తోంది. వారందర్నీ సంస్థలో ఖాళీలు ఉన్నచోట సర్దుబాటు చేయాలని యోచిస్తోంది. సిబ్బంది సర్దుబాటు వ్యవహారాలు చూసేంద�
మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్ కోమల, డ్రైవర్లు
హైదరాబాద్ జూపార్కులో కలకలం రేగింది. చంపాజి దాడి చేయడంతో యాదయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది 108కి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్స్లో యాదయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సెప్టెంబర్ 30వ తేదీ
ఖమ్మం జిల్లాలోని మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసవం జరుగుతున్న మహిళ ఫొటోలు తీసి వాట్సప్లో పోస్టు చేశారు. కాన్పు సమయంలో ఫొటోలు తీయడం నిషేధమయినప్పటికీ ఆస్పత్రిలోని నర్సుల ప్రవర్తనపై అధికారులు, మహిళలు మ�
హైదరాబాద్ : రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ అయిన ‘సచివాలయం’….ఇలాంటి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు విధుల్లో కరెక్టు టైం పాటిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. సచివాలయంలోని పలు విభాగాలను టెన్ టివి పరిశీల�