Home » state government
LRS application extension : తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు హైదరాబాద్లో 2 లక్షల 58వేల మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 19.33 లక్ష
tightrope : దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. నదులు, వ�
Polavaram : ఏపీ రాష్టంలో ప్రాజెక్టుగా..మాజీ సీఎం చంద్రబాబు చేసిన విషయాలను కేంద్ర జల్ శక్తి ఆర్థిక సలహాదారు జగన్ మోహన్ గుప్తా..నేతృత్వంలోని రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ (Revised Cost Committee (RCC)) బహిర్గతం చేసింది. నీటి పారుదల విభాగానికి అయ్యే ఖర్చును విడుదల చేస్
తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. 2020, సెప్టెంబర్ 09వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. రెవెన్యూ చట్టంపై సభలో �
అక్రమ లేవుట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. మరోసారి హైదరాబాద్ లోప్రభుత్వం LRS ప్రకటించింది. 2020, సెప్టెంబర్ 01వ తేదీ మంగళవారం జీవో నెంబర్ 131ని విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్ లోన�
ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లెసెన్స్ లు ఉన్నాయో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చర్చు జరుగుతోంది. ఎంతమంది దోషులుగా తేలారు ? బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది ? తదితర వివరాలు తెలియచేయాలని బీజేపీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేది ఆ�
పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తే..బాగుండదు..ఇలాగే చేస్తే మాత్రం పార్టీని పీకి పారేస్తానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నా
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్న క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా వైరస్ కట్టడి చేసేందుకు పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..‘క్లస్టర్ కేర్’ వ్యూహాన్ని అనుసరించాలని కేరళ నిర్ణయించింది. పాజిటివ్ కేసులు బయటపడుతు�
9 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై
మహిళలు, యువతులు అర్థరాత్రి కాదు కదా పట్టపగలు కూడా బైటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. కానీ కేరళ తిరువనంతపురంలో మహిళలు, యువతులు, బాలికలతో సహా అర్థరాత్రి సమయంలో బైటకొచ్చారు. ధైర్యంగా ‘నైట్ వాక్’ చేశారు. మహిళలపై జరుగుతు