Home » State Health Department
రాష్ట్రంలో గత 24 గంటల్లో 22 వేల 604 మంది శాంపిల్స్ పరీక్షించగా..14 మంది కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
COVID 19 in Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. వేయి కంటే తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 857 కేసులు నమోదయ్యాయని, నలుగురు మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం పాజిట�
దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాల్లోనూ మహారాష్ట్ర ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే 23,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్త
కరోనా కేసులు పెరుగుతున్నాయి..కానీ..ఆసుపత్రులకు మాత్రం రోగులు రావడం లేదు. ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారు 14 శాతం పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో నెల రోజుల్లో 21 శాతం ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో 53 శాతం పడకలు ఖాళీగ
శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.