Home » state
యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �
విజయవాడ : ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న వాటిని ఒక్కోక్కటి పరిష్కరిస్తూ ఆయా వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు బాబు. ఇప్�
మహబూబ్ నగర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక వేరుశనగ రైతులు విలవిలలాడుతున్నారు.. ప్రభుత్వ మద్దతు ధరను పట్టించుకోకుండా వ్యవసాయమార్కెట్ వ్యాపారస్తులు అమాంతం ధరలు తగ్గించేస్తున్నారు.. తెచ్చిన అప్పులు తీర్చడానికి ఎంతోకొంతకు అమ�