Home » state
Government Medical Shops in the State : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ షాపులను నిర్వహించడంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధి�
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నారా ? అంటే ఎస్ అంటోంది తెలంగాణ పోలీసు శాఖ. ఆయన ఇంటి వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవలే అరెస్టయిన..ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఆయన పేరు ఉందని సమాచారం వచ్చింది. దీంతో తెలంగాణ పోలీసు �
సోనియా,రాహుల్గాంధీలకు హర్యానా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హర్యానాలోని గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాంధీ కుటుంబం నిర్వహించే ట్రస్టులకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్ర �
ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ కరోనా మహమ్మారిని అడ్డుకునే క్రమంలో లాక్డౌన్ ను ఏప్రిల్ 30వరకూ పొడిగించేశాయి. వీటితో పాటుగా రంగంలోకి దిగిన కేంద్ర 21రోజుల లాక్డౌన్కు మరో రెండు వారాలతో పాటు ఇంకో 2రోజులు జోడించింది. మే 3వరకూ లాక్డౌన్ పొడిగిస
కరోనా వైరస్(COVID-19) కారణంగా జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఆయన సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్క�
ఉత్తర్ ప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుర్ఖాను నిషేధించాలని డిమాండ్ చేశారాయన. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇతర దేశాల్లో అమలు అవుతోందన్నారు. శ్రీలంక, చైనా, యూఎస
ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలి అవసరమా ? కొనసాగించాలా అనే దానిపై సీరియస్గా ఆలోచించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో రెండో సభ ఉండాలా ? వద్దా ? అనే విషయం ముందుకు వస్తే..మండలి వద్దు అని మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెల�
భారతదేశంలో విధ్వంసం సృష్టించాలని అనుకుంటున్న ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి భారత బలగాలు. ఇటీవలే పలు కుట్రలను చేధించిన పోలీసులు..తాజాగా మరోకటి బయటపడింది. టెర్రరిస్టుల భారీ కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. KZF (ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్) ఉ�
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే..వానాకాలంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడం లేదు. అకాల వర్షాలు..కరవు..తుఫాన్లు..సర్వసాధారణమై పోయాయి. ఈ సంవత్సరంలో ఎండలు ప్రజలను భయపెడుతున�
ఒకప్పుడు టూవీలర్ కొనుక్కోవాలంటే ఆలోచించవలసి వచ్చేది.కానీ ఇప్పుడు దాదాపు ప్రతీ ఇంటిలోను టూవీలర్ సర్వసాధారణంగా మారిపోయింది. ఇంకొంచె ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఫోర్ వీలర్ (కారు)కూడా కొనుక్కుంటున్నారు. కానీ మనం ఓ విమానం కొనుక్కోవాలంటే!..హమ్మో..ఊహ�