statue

    నాన్నపై ప్రేమతో తండ్రి మైనపు విగ్రహం పెట్టుకుని యువతి పెళ్లి

    February 3, 2021 / 10:57 AM IST

    Father ‘comes alive’ to bless daughter : కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే..కొంతమంది వారి లేని లోటు కనిపించకుండా..వారి మైనపు విగ్రహాలు తయారు చేయించుకుని కార్�

    తమిళనాడు బేకరీలో మారడోనాకు నివాళిగా 6 అడుగుల కేక్ విగ్రహం

    December 29, 2020 / 08:35 AM IST

    Cake Statue: తమిళనాడులోని రామనాథపురంలో బేకరీ ఫుట్‌బాల్ లెజెండ్ డిగో మారడోనాకు వినూత్నమైన నివాళి సమర్పించింది. 60ఏళ్ల వయస్సున్న మారడోనా నవంబర్ 25న బ్యూనోస్ ఎయిర్స్ లోని తన ఇంట్లో హార్ట్ అటాక్ తో చనిపోయారు. అతనికి తమిళనాడు బేకరీ డిస్ ప్లేలో ఓ టేబుల్ పై

    సోనియా మెప్పు కోసం! : కర్ణాకటలో 114అడుగుల జీసస్ విగ్రహం…బీజేపీపై డీకే సీరియస్

    December 28, 2019 / 09:45 AM IST

    కర్ణాటకలో ఇప్పుడు మతాల రాజకీయం జోరుగా సాగుతోంది. ఓ జీసస్ విగ్రహం వేదికగా కాంగ్రెస్,బీజేపీ ల మధ్య నాలుగు రోజులుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. అసలు ఇంతకీ కర్ణాటలో ఏం జరిగింది?జీసస్ విగ్రహం విషయమై రెండు ప్రధాన పార్టీల మధ్య ఎందుకు మాటల తూటాలు పేల�

    తియ్య..తియ్యగా : అభినందన్ చాక్లెట్

    December 21, 2019 / 02:04 AM IST

    ఉగ్రవాద శిబిరాలను హఢలెత్తించిన అభినందన్ గుర్తుండే ఉంది కదా. అవును పాక్ భూ భాగంలోకి చొచ్చుకొని పోయి..టెర్రరిస్టులపై బాంబుల వర్షం కురిపించిన ఈ హీరో ఎవరికైనా గుర్తుండే ఉంటుంది. వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ విగ్రహాన్ని చాక్లెట్‌తో తయారు �

    తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ : ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ 

    October 6, 2019 / 08:08 AM IST

    తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. 2019, అక్టోబర్ 06వ తేదీ ఉదయం జరిగింది ఈ కార్యక్రమం. మెగాస్ట�

    అన్నను కోల్పోయా.. విగ్రహం కట్టిస్తాం: శివప్రసాద్ మరణంపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

    September 22, 2019 / 10:21 AM IST

    తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ శివప్రసాద్ కు పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఉంది. ప్రతీ పార్టీలోనూ ఆయన అభిమానులు ఉన్నారని అనడంలో అతిశయోక్తి లేదు. పార్టీలకు అతీతంగా ఆయనను అందరూ గౌరవిస్తారు కూడా. శివప్రసాద్ మరణంతో చిత్తూరు జిల్లా �

    అంబేద్కర్ విగ్రహం ధ్వంసం : దళిత సంఘాల ఆందోళన 

    September 10, 2019 / 08:02 AM IST

    భారత రాజ్యంగకర్త భీమ్ రావు రాంజీ అంబేద్కర్‌కు ఉత్తరప్రదేశ్లో అవమానం జరిగింది. సహారాన్ పూర్‌ ఘున్నా గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహం తల, కుడిచేతిని విరిచేశారు.  దీంతో ద�

    నిజామాబాద్ లో టెన్షన్ : గాంధీ విగ్రహానికి మసి పూసి..పాక్ నినాదాలు

    August 26, 2019 / 07:10 AM IST

    భారత జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. గాంధీ మహాత్ముడి విగ్రహానికి గుర్తు తెలియని అగంతకులు నల్లరంగు పూసారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇది ఎవరు చేసిఉంటారు? ఉగ్రవాదులా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజామాబాద్ జిల్�

    చెత్తకుప్పలో అంబేద్కర్ విగ్రహం : దళిత నేతల ఆందోళన

    April 14, 2019 / 01:44 AM IST

    భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘోర అపచారం జరిగింది. విగ్రహం తరలింపుపై GHMCపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధ్వసం చేయడమే కాకుండా చెత్త లారీలో డంపింగ్ యార్డుకు తరలించారు. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుత�

    జై వాసవీ మాత : వైభవంగా సువర్ణ మందిరం ప్రారంభం

    February 16, 2019 / 03:45 AM IST

    ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ జన్మస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఆధ్యాత్మిక వాతావరణం తలపించింది. అఖిల భారత శ్రీవాసవి పెనుగొండ ట్రస్టు ఆధ్వర్యంలో వాసవీధాంలో ఋషిగోత్ర సువర్ణమందిరం ప్రారంభం…90 అడుగుల ఎత్తైన �

10TV Telugu News