stay

    పెరోల్ అవకాశమొచ్చినా జైలులోనే ఉంటానన్న చిన్నమ్మ శశికళ

    April 20, 2020 / 07:33 AM IST

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీలను బెయిల్, పెరోల్ పై పెద్ద సంఖ్యలో బయటకు పంపిన విషయం తెలిసిందే. దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు పెరోల్ అవకాశం వచ్చినా జైలులోనే ఉంటానన్నట్లు సమాచారం.

    ఫేస్ మాస్క్‌లపై వారంరోజులు ఉండనున్న కరోనా వైరస్… కొత్త అధ్యయనం వెల్లడి

    April 8, 2020 / 12:30 AM IST

    COVID-19 కి కారణమయ్యే నవల కరోనావైరస్ ఫేస్ మాస్క్‌ల బయటి ఉపరితలంపై ఒక వారం పాటు ఉండగలదని ఒక కొత్త అధ్యయనం కనుగొంది.

    కరోనా నియంత్రణకు పని చేస్తున్న హెల్త్ వర్కర్స్ కు ముంబై తాజ్ హోటల్ లో ఉచిత బస

    April 5, 2020 / 12:31 AM IST

    కరోనావైరస్ మహమ్మారి నియంత్రణకు పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు టాటా గ్రూప్ సంస్థ యాజమాన్యంలోని ముంబైకి చెందిన తాజ్ మహల్ హోటల్ లో ఉచిత బసను అందిస్తోంది. మహారాష్ట్ర రాజధాని, మరియు ఉత్తర ప్రదేశ్ నోయిడాలోని లగ్జరీ ప్రాపర్టీలలో కూడా ఈ సంస్థ వస

    మీ ఇంటి అద్దె మేం కడతాం…ఊర్లకు పోవద్దు : వలస కార్మికులకు కేజ్రీవాల్ హామీ

    March 29, 2020 / 02:46 PM IST

    వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�

    కరోనా ఎఫెక్ట్ : తాటాకులతో మాస్కులు తయారు చేసిన గిరిజనులు

    March 27, 2020 / 05:04 AM IST

    ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నుంచి తమని తాము రక్షించుకోవాలని, తమ భద్రత గురించి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఛత్తీస్ ఘడ్ లోని గిరిజనులు చేసిన పని చూడండి. మనస్సుంటే మార్గం ఉంటుందన్నటు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ ప్రాంత గ�

    Coronavirus : ప్లీజ్…14 రోజులు ఇంట్లోనే ఉండండి 

    March 18, 2020 / 02:32 AM IST

    కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కలిపిస్తోంది. సూచనలు, సలహాలు అందచేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లోనే గడపాలని కోరుతోంది. ఎందుకంటే..ఈ వైరస్ అనుమానిత లక్ష�

    అంతర్జాతీయ కోర్టుకి నిర్భయ దోషులు

    March 16, 2020 / 11:33 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు ఇవాళ(మార్చి-16,2020)అంతర్జాతీయ కోర్టు(ICJ)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉద‌యం 5.30 నిమిషాల‌కు నిందితుల‌ను ఉరితీ�

    నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా

    January 31, 2020 / 12:38 PM IST

    నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా చెప్పిన ఫిబ్రవరి-1,2020న దోషులను ఉరితీయడం లేదు. నిర్భయ దోషుల ఉరిపై ఇవాళ ఢిల్లీ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పటియ�

    జేడీయూ నుంచి ప్రశాంత్ కిషోర్ ఔట్!…అమిత్ షా చెబితేనే చేశానన్న నితీష్

    January 28, 2020 / 12:57 PM IST

    ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిం�

    CAA అమలుపై స్టే కి సుప్రీం నిరాకరణ

    January 22, 2020 / 07:01 AM IST

    దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం(జనవరి 22,2020) విచారణ చేపట్టింది. సీఏఏ

10TV Telugu News