stay

    టాటా V/S మిస్రీ….NCLAT తీర్పుపై సుప్రీం స్టే

    January 10, 2020 / 11:47 AM IST

    సైరన్ మిస్రీని టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్  చైర్మన్ గా తిరిగి నియమించిలంటూ గతేడాది డిసెంబర్ 18న నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLAT) ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధ‌ర్మా

    పెళ్లికూతురు ట్వీట్ కు స్పందించిన రాష్ట్రపతి…నెటిజన్ల ప్రశంసలు

    January 6, 2020 / 04:13 PM IST

    ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �

    73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేసిన తెలంగాణ హైకోర్టు

    November 29, 2019 / 07:04 AM IST

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఆటంకాలు తొలగిపోయాయి. 73 మున్సిపాలిటీలపై తెలంగాణ హైకోర్టు స్టే ఎత్తివేసింది. జులై 7 జారీ చేసిన నోటిషికేషన్ ను కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల లిస్ట్ సవరణలను మరోసారి చేపట్టాలని..ఎన్నికల సంబంధించి కొత్�

    ఎమ్మెల్యే చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

    November 22, 2019 / 09:25 AM IST

    వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.

    గ్రూప్-2 నియామకాలపై స్టే విధించిన హైకోర్టు

    November 20, 2019 / 12:39 PM IST

    గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది.

    పోలవరంపై ప్రయోగాలు వద్దు – చంద్రబాబు

    August 23, 2019 / 12:58 AM IST

    పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని.. ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపుతుం

    చంద్రబాబు ఆస్తుల కేసులో కోర్టుకి లక్ష్మీపార్వతి హాజరు

    April 26, 2019 / 09:01 AM IST

    ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడి పై నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన ఈ కేసులో ఎసిబి కోర్టు విచారణ మే 13వ తేదీ నుంచి ప్రారంభం అవనుంది. 14ఏళ్ల నాటి కేసులో స్టే లను ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన

    జయ మరణంపై విచారణ..స్టే విధించిన సుప్రీం

    April 26, 2019 / 08:40 AM IST

    త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణణంపై ఆర్ముగస్వామి విచారణ కమిటీ దర్యాప్తుకి  శుక్రవారం(ఏప్రిల్-26,2019) సుప్రీంకోర్టు బ్రేక్‌లు వేసింది.2016లో చెన్నైలోని అపోలో హాస్ప‌ట‌ల్‌ లో 75 రోజులు చికిత్స పొందిన త‌ర్వాత జ‌య మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఆ �

    10 శాతం కోటాపై స్టేకు నో చెప్పిన సుప్రీం

    January 25, 2019 / 09:53 AM IST

    విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు(ఈబీసీ) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన పాలసీపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం(జనవరి 25,2019) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ &nb

10TV Telugu News