Home » Stomach.
రాజస్థాన్లో అతుక్కు పుట్టిన కవల పిల్లలను జోధాపూర్ ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి వేరుచేశారు. నాలుగు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన అనంతరం ఉదరం, పొట్ట అతుక్కుని పుట్టిన కవల పిల్లలను విడదీశారు. పుట్టిన ఇద్దరు పిల్లలు కలిపి మూడు కి�
బ్యాంకాక్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఓ మూగ జీవిని బలితీసుకున్నాయి. థాయ్లాండ్లో జింక శరీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుకోవడంతో మృతి చెందింది. ఉత్తర నాన్ ప్రావిన్స్లోని ఖున్ సతాన్ నేషనల్ పార్కులో జింక మృతదేహంలో 7 కిలోల ప్లాస్టిక్�
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు కడుపులో కాటన్ మరచిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరోసారి గవర్నమెంట్ డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఓ బాలింత కడుపులో దూది పెట్టి కుట్లు వేసిన ఘటన జరిగింది. సదరు బాధితురాలికి కడుపు నొప్పితో హాస్పిటల్ కు రావటంతో.. డాక్టర్ల నిర్వాకం బైటపడింది. దీంతో బాధితు�
కిడ్నీలో రాళ్లు ఉండడం వింటుంటాం..ఇదేంటీ..కడుపులో రాళ్లు ఉండడం అని అనుకుంటున్నారా..కానీ నిజంగానే ఇది జరిగింది. ఓ మహిళ కడుపులో 1500 రాళ్లను తొలగించారు వైద్యులు. ఈ అరుదైన చికిత్స లూథియానాలో జరిగింది. ప్రేమలత హర్యానా వాసి. కొన్ని సంవత్సరాలుగా ఈమ�
ఆ బాలుడికి 8 ఏళ్లు.. తోటి చిన్నారులతో ఆడుకోలేని పరిస్థితి. పుట్టిన ఏడాది నుంచే అతడి కడుపు ఉబ్బిపోతూ వస్తోంది. లేవలేడు. కూర్చొలేడు. తినాలంటే కూడా కష్టమే. పిల్లాడు పెరుగుతున్నా కొద్ది అతడి కడుపు కూడా పెరిగిపోతోంది.
50ఏళ్ల మహిళ మాత్రం టూత్ పేస్ట్ అనుకొని ఏకంగా టూత్ బ్రెష్ నే మింగేసింది. అది కాస్త గొంతులోనుంచి నెమ్మదిగా పొట్టలోకి జారుకుంది. ఈ ఘటన గత జనవరిలో షిల్లాంగ్ లో జరిగింది
తూర్పుగోదావరి : ఈ డాక్టర్లకు ఏమైంది ? వీరి నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపరేషన్ చేసే సమయంలో తాము ఏమి చేస్తున్నామో..కొంతమందికి డాక్టర్స్కి అర్థం కావడం లేనట్టుంది. కడుపులో ఏవో పెట్టేసి కుట్లు వేసి పొండి అంటున్నారు. తీరా కొన్ని అన
హైదరాబాద్ లో పేరున్న ఆస్పత్రికి. పేదల నుంచి పెద్ద మంత్రుల వరకు ఏ ట్రీట్ మెంట్ కోసం అయినా మొదట వచ్చేది నిమ్స్. ఓ పేషెంట్ విషయంలో జరిగిన నిర్లక్ష్యం ఇప్పుడు సంచలనం అయ్యింది. మూడు నెలల క్రితం ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు.. కడుపులోనే కత్తెర వ�