Home » stop
కరోనా కట్టడిని చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో పిలుపునిచ్చారు. ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న లైట్లు బంద్ చేసి..కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. చీకటిలో దీపాల కాంతులలో కరోనా �
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. కరోనా గజగజలాడిస్తోంది. 160 దేశాలకు విస్తరించిన కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చాప కింద నీరులు
కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఆర్థిక రంగం కుదేలవుతోంది. అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. బయటకు వెళ్లి…నిత్యావసరకులకు కూడా పోవడం లేదు. ఎంచక్కా..ఇంట్లో నుంచే ఒక్క క్లి
2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం
లక్నోలో యూపీ ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంజూరి చతుర్వేది సూఫీ – కథక్ ప్రదర్శించారు. అయితే..మధ్యలోనే ప్రదర్శనను ఆపేయాల్సి వచ్చింది. దీనికి కారణం కవ్వాలి అని పేర్కొనడమే. చతుర్వేది సొంత గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇక్కడ �
భారతదేశ అతి పెద్ద ప్రైవేట్ రంగ సంస్థ HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డును కలిగి ఉన్నారా? నెట్ బ్యాంకింగ్, మెుబైల్ యాప్ లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం జనవరి 18, 2020 న బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తె
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…మీడియాతో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనపై మాట్లాడుతున్న ఆయన..ఒక్కసారిగా మాట్లాడలేదు. ఏమైందోనని అందరూ అనుకుంటున్నారు..ఒక్క ఐదు నిమిషాలు అం
కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తోందన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రాజ్యాంగాన్ని కాపాడతాం అంటూ ఇప్పుడు కాంగ్రెస్ బయలుదేరిందని,అధికారంలోకి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందని యామావతి ప్రశ్నించారు. బీజేపీ,ఆర్ఎస్ఎస్ లపై ఇవాళ గౌహతి�
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ నమోదు(NRC)కి వ్యతిరేకంగా తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం టీవీల్లో ఇస్తున్న ప్రకటనలను హైకోర్టు తప్పుబట్టింది. బెంగాల్ ప్రభుత్వం ఎన్ఆర్సీకి �