Home » stop
Mouthwash may kill Covid and could be used to stop its spread సీటైల్పిరిడినియం క్లోరైడ్ కలిగిన మౌత్ వాష్ లు కరోనాని దాదాపు ఖతం చేయగలవని,వైరస్ వ్యాప్తి రేటుని తగ్గించగలవని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ మౌత్ వాష్ లలో ఉండే ద్రావణం..విరూసిడల్ ప్రభావాన్ని కలిగి ఉండి నోటిలోని 99శాతం పాథోజె
Traffic Police personnel in Delhi : కారు నడుపుతూ..నిబంధనల్లు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పట్టుకోవడానికి ట్రాఫిక్ పోలీసు సాహసమే చేశాడు. అడ్డుకొనేందుకు కారు బ్యానెట్ పై ఎక్కాడు. కానీ..ఆపాల్సింది పోయి..కొన్ని మీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసు
వరుణికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జరగాల్సిన పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్లలో వరుడికి కరోనా పాజిటివ్ రావడంతో పెళ్లి ఆగిపోయింది. రాజీవ్నగర్కు చెందిన వరుడికి కోనరావుపేట �
గతేడాది డిసెంబర్ లో చైనాలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఈ మహమ్మారిని ఎదుర్కొన్న, వివిధ దేశాల్లోని ప్రజారోగ్య అధికారులు…వైరస్ పీక్ స్టేజ్ ని ఎలా ఆలస్యం చేయాలి మరియు అడ్డుకోవాలి అనే
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రంప్ మరోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా తల్చుకుంటే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేదని.. కానీ అ�
తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో సభ్య సమాజం సిగ్గు పడే ఘటన జరిగింది. ఇసుక లారీని అడ్డుకున్నాడనే కారణంతో ఓ దళిత యువకుడికి కొంతమంది గుండు గీయించారు. అనంతరం దారుణంగా కొట్టారు. బూతులు తిడుతూ ఇష్టానుసారంగా కొట్టారు. ఇదంతా
తిరుమల శ్రీవారి దర్శనాలను మరోసారి తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉంది. స్వామి వారికి కైంకర్యాలు చేసే అర్చకులకు, జీయంగార్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దర్శనాలు నిలిపివే�
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా టెస్టులు ఆపేయాలని ప్రైవేట్ ల్యాబ్స్ నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ టెస్టుల్లో కచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేకపోవడం, పాజిటివ్ లకు నెగిటివ�
కరోనా హాట్ స్పాట్ గా అమెరికా మారడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కారణంటూ కొన్ని రోజులుగా డబ్యూహెచ్ వోపై తీవ్ర విమర్శలు చేస్తుూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆ సంస్థపై ప్రతీకార చర్యలకు దిగారు. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్ఓ కావాలనే కప్పిప
ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే బస్సుల్లో ఊర్లకు వెళ్లిపోవాలని అనుకుంటున్న ప్రయాణికులకు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. టికెట్ రిజర్వేషన్లు ఆపేశారు.