Home » street food
21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా పేరొందారు. రాయల్ ఎన్ ఫీల్డ్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై తాప్పీ పానీపూరీలను అమ్ముతున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కంటే పానీపూరీ వ్యాపారం చేయటమే ఇష్టంగా చేసుకున్నారామె. ఢ�
శనగపిండిలో ఉల్లిగడ్డలు లేదా ఆలుగడ్డలు..ఇతరత్రా వేయడం కామన్. కానీ..ఈ వ్యక్తి మాత్రం ఓరియో బిస్కెట్లను వేసి పకోడీలు చేస్తున్నాడు.
వర్షాకాలం వచ్చిందంటే వేసవి వేడి నుంచి ఉక్కబోత నుంచి ఉపశమనం దొరికినట్లే. మనుషులు, మొక్కలు, జంతువులు, చిన్నపాటి జీవాలతో సహా ఊపిరిపోసుకుంటాయి. వాటితో పాటు వైరస్ కూడా పెరగడానికి హెల్ప్ అవుతుంది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4 అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలోనూ లాక్ డౌన్ 4 అమలు చేస్తున్నారు. కాగా