Home » Students
ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను ప్రతిభ అధారంగా షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్టులో ఉన్న అభ్యర్ధులకు ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అ
తరగతుల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ పలు సూచనలు చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసింది. స్కూల్లో గదుల కొరత ఉంటే రోజు విడిచి రోజు..
కరోనా కారణంగా ఏపీలో విద్యాసంస్థలు(స్కూళ్లు, కాలేజీలు) ఏడాదిన్నరకు పైగా మూతపడిన సంగతి తెలిసిందే. కాగా ఆన్ లైన్ క్లాసులు మాత్రం జరుగుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మొత్తం ఆరు సెషన్లలో(4,5,6 తేదీలే) నిర్వహిస్తారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నార�
Gnana Saraswati : భారత దేశంలో ప్రముఖ మైన సరస్వతీ దేవాలయాలు మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం. ఎంతో చారిత్రక ప్రసిద్ధి కలిగిన క్షేత్రం ఇది. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టి�
ఈనేపధ్యంలో ఓపీటీని తొలగించమంటూ ఫెయిర్ నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ పేరుతో ప్రతినిధుల సభలో బిలు ప్రవేశపెట్టారు.
జాతీయ విద్యా విధానం(National Education Policy)ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
Jagananna Vidya Deevena : సీఎం జగన్ రెండో విడత విద్యాదీవెన నిధులు విడుదల చేశారు. 9.88 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దాదాపు 11లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగిందని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై తనలో ఆలోచన కలిగించిన
జగనన్న విద్యాదీవెన రెండో విడత డబ్బులను ఏపీ ప్రభుత్వం గురువారం(జూలై 29,2021) విడుదల చేయనుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను జమ చేయనున్నారు.
ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు (ఈఏపీసెట్) ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగించింది.