Home » Students
సీబీఎస్ఈ తరహాలో తెలంగాణలోనూ టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. రిజల్ట్స్ విధానంలో మార్పులు చేయాలని, నామమాత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్లు ఇవ్వొద్దని
టీచర్ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులనే..
చిన్న పిల్లలు చదువుకోవాటానికి అడవులకు వెళ్లాల్సి వచ్చింది. పూర్వకాలంలోగా..ఆశ్రమాల్లో ఉండే గురువుల వద్దకు వెళుతున్నారా ఏంటీ ఈ పిల్లలు అనుకుంటున్నారా? అదేం కాదు..ఇది కరోనా కాలపు తిప్పలు. విద్యార్ధులు అడవులకు వెళ్లి చదువుకోవాల్సి వస్తున్న పర
రోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఒక్కొక్కటిగా కేంద్రం ప్రకటిస్తోంది.
బీహార్ లో కొవిడ్ కారణంగా నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు కరోనా కేసులు తగ్గడంతో సోమవారం రీ ఓపెన్ అయ్యాయి.
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు నారాయణ పేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో స్కూల్స్ మూతబడటంతో చాలా రాష్ట్రాలు.. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రోడ్డుపై యువకులు ఘర్షణ పడటం సర్వసాధారణం. యువకుల మధ్య ఎదో ఓ విషయంలో గొడవ జరిగి అది ఘర్షణగా మారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. ఇక ఇదే తరహాలో ముగ్గురు యువతులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని నిర్ణయించింది.
Adimulapu Suresh : ఏపీలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం(5+3+3+4) తప్పనిసరిగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నూతన విద్యావిధానం అమలుతో నెలకొన్న భయాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చా�