Home » Students
సీసీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు,వారి తల్లిదండ్రులను ప్రధాని మోడీ ఆశ్చర్చపర్చారు.
విద్యార్థుల పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవడంలో ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్న జగన్ సర్కార్.. ఆ తర్వాత కాస్త దిగొచ్చింది. ఇంటర�
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు తదితర అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి
నైజీరియాలోని ఒక పాఠశాల నుంచి రెండు వందల మంది విద్యార్థులు కిడ్నాప్ అవడం సంచలనంగా మారింది. కేంద్రరాష్ట్రమైన నైజర్లోని తెగినాలోని ఇస్లామిక్ పాఠశాలపై దాడి చేసిన దుండగులు 200మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు.
తెలంగాణలో టెన్త్ రిజల్ట్స్ మరో రెండు మూడు రోజుల్లోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. వరుసగా రెండోవ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయడంతో.. ఫార్మేటివ్ అసెస్ మెంట్(FA-1) ఆధారంగా గ్రేడ్లను కేటాయిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లించిన 5లక్షల 21వే�
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని.. షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏ�
జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేడు(ఏప్రిల్ 28,2021) నగదు జమ కానుంది. రూ.1,048.94 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 2020-21 సంవత్సరానికి మొత్తం 10లక్షల 89వేల 302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు పడనుంది. క్యాంపు కార్యాలయ
ఏపీలో పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషప్ పై సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి సునామీ సృష్టిస్తోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. తాజాగా ఏకంగా 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి. పరీక్షలు లేకుండ�
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉందన్నారాయన. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయం�