Home » Students
bihar board class 12th answer key 2020 released : విద్యార్ధులు పరీక్షల్లో ఏం రాస్తారు? అదేం పిచ్చి ప్రశ్న? పరీక్షల పేపర్లో వచ్చి క్వశ్చన్లకు ఆన్సర్లు రాస్తారు అని ఎవరైనా సరే ఠక్కుమని చెబుతారు. కానీ బీహార్ లో మాత్రం బోర్డ్ ఎగ్జామ్ రాసిని విద్యార్ధులు పరీక్షల్లో కొన్ని ఆ�
తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Rahul push-ups : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాహుల్ గాంధీ. అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేస్తున్నారు. వారిలో సరదాగా మాట్లాడుతున్నారు. మొన్న మత్స్యకారులతో మాట్లాడుతూ..సముద్రంలో ఈత క
teacher show blu films in phone to girl students: విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా, ప్రయోజకులు అయ్యేలా తీర్చిదిద్దేది గురువే. అందుకే గురువంటే దైవంతో సమానం అంటారు. టీచర్ అన్నా, ఉపాధ్యాయ వృత్తి అన్నా ఎంతో గౌరవం ఇస్తారు. కానీ కొందరు గురువులు దా�
Bihar teacher Teaching Kids For Re 1: ఈ రోజుల్లో అంతా మనీ మైండెండ్ అయిపోయారు. రూపాయి లాభం లేనిదే ఏ పనీ చెయ్యడం లేదు. ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే పని చేస్తున్నారు. మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నాడు. మరీ ముఖ్యంగా విద్య చాలా కాస్ట్లీగా మా
only one student for bench, new rule in schools: మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్ లో విద్యార్థుల క్షేమంపై ఫోకస్ చేసింది. మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ క్రమంలో �
schools can open: తెలంగాణలో ఇప్పటికే విద్యాసంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజీ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 పాఠశాల తరగతులను కూడా ప్రారంభించుకోవచ్చని విద్య
prime minister key comments on corona virus: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కరోనాతో సహజీవనమే అని ప్రజలకు స్పష్టం చేశారాయన. మరో దారి లేదన్న ఆయన.. రోజువారీ జీవితంలో కరోనా కూడా ఓ భాగమై పోయిందని, దాన్ని ఎదుర్కొంటూనే జీవించాల్సి ఉంటుంద
Bihar education department: ఎటువంటి పరీక్షలు లేకుండానే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను పాస్ చేయాలని బీహార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా కోల్పోయిన సమయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది బీహార్ ఎడ్యుకేషన్ డిపా�
Clashes between students : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల వీరంగం సృష్టించారు. వార్డెన్ సాక్షిగా రెండు విద్యార్థి వర్గాలు కొట్లాటకు దిగారు. సిగరెట్లు తాగే విషయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొనగా… మాట మా