Home » Students
సాధారణంగా ప్రభుత్వ బడులు అంటే.. అందరికీ చులకనే. ఏ పేరెంట్స్ కూడా సర్కారీ బడులవైపు చూడరు. తమ పిల్లలను అక్కడ చేర్చాలంటే ఆలోచిస్తారు. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు ఉండవని, బోధనా విధానం సరిగా ఉండదని, నాణ్యమైన విద్య అందదని, టీచర్�
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోలకు అదిరిపోయే వార్త చెప్పింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119..
జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులను ఈ నెల(ఏప్రిల్) 16న ఏపీ ప్రభుత్వం విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ నెల 9న డబ్బులు వేయాల్సి ఉంది. కానీ డబ్బులు రాలేదు. దీంతో అందరిలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింద�
పరీక్షలు అంటే చాలు.. విద్యార్థుల్లో భయం మొదలవుతుంది. పైగా ఈ ఏడాది కరోనా కారణంగా చాలావరకు సిలబస్ పూర్తి కాలేదు. అయినా పరీక్షలకు సమయం దగ్గర పడిపోయింది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ పెరిగింది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులక�
అమ్మఒడి పథకంలో కీలక మార్పులు చేసింది జగన్ సర్కార్. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 9 నుంచి 12వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులకు నగదు బదులు ల్యాప్ టాప్ లను అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన కసరత్తును ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభిం�
విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం ఇవాళ( ఏప్రిల్ 7,2021) రాత్రి ఏడు గంటలకు జరగనుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మోదీ ఫిబ్రవ�
బీఈ, బీటెక్లో ఏ బ్రాంచి చదివితే ఎంఈ, ఎంటెక్లో అదే బ్రాంచిలో చేరాలి. ఇప్పటివరకు ఉన్న విధానం ఇదే. కానీ బీటెక్లో చదవలేకపోయిన కోర్సును ఎంటెక్లో చదివేలా జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలు తీసుకొచ్చింది.
Telangana Inter Exams : తెలంగాణలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో విద్యాసంస్థలను మూసి వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోర్డు పరీక్షలు ముఖ్యంగా ఇంటర్ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న సందేహం విద్యార్థుల్లో నెలకొం
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు పెద్దసంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంల�
సోమవారం కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. మహిళల స్వీయరక్షణ కోసం ఉపయోగపడే ఓ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ను ఓ కాలేజీలోని విద్యార్థినులకు నేర్పించి అందరినీ ఆశ్చర్�