Home » Students
చైనాలో తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. అయితే ఇది అనేక అనర్దాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..
అయా కోర్సులకు సంబంధించిన భోధనా సిబ్బంది లేకపోవటంతోపాటు, కోర్సులను కష్టపడి పూర్తిచేసిన విద్యార్ధులకు భవిష్యత్తులో ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించకపోవటంతో దీనిపై ఆసక్తి చూపిస్తున్న వారి
రాత్రి సమయంలో గాఢ నిద్రలోకి వెళినప్పుడు మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. శరీరంలోని కండరాలన్నీ పూర్తిస్ధాయిలో విశ్రాంతి పొందుతాయి. ఆసమయంలో గుండె కొట్టుకునే వేగంకూడా నెమ్మదిస్తుంది.
తమిళనాడు సీఎం తీసుకున్న మరో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.
కొద్ది నెలల క్రితం కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ముంబైలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభవార్త చెప్పారు. ఆ విద్యార్థులకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో 7.5శాతం రిజర్వేషన్
తెలంగాణలో విద్యాసంస్థల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ముందుగా 8వ తరగతి, ఆపై తరగతుల
భారత్ లోని యూనెటైడ్ స్టేట్స్ మిషన్ 2021లో రికార్డు స్థాయిలో విద్యార్థి వీసాలు అప్రూవ్ చేసింది. ఈ మేరకు దేశ ఎంబసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా ఎంబసీ ప్రకారం ఈ ఏడాది 55వేల
ఏపీలో హైస్కూళ్ల టైమింగ్స్ పై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని హైస్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.