Home » Students
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వనుంది. 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతూ అమ్మఒడి, జగనన్న వసతి దీవెన పథకాలు పొందుతున్న..
కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కొడగు జిల్లా మడికెరి టౌన్ కి 12 కి.మీ దూరంలోని గలిబీడులో ఉన్న జవహార్ నవోదయ విద్యాలయ రెసిడెన్షియల్ స్కూల్
మన దేశం ఎంతో అభివృద్ధి చెందింది అంటారు. ప్రపంచం గుర్తించే స్థాయికి భారత్ ఎదిగిందని చెబుతారు. ఇది భారతీయులుగా మనమందరం గర్వించాల్సిన విషయమే. అయితే, దేశంలో ఇంకా పలు గ్రామాలకు కనీసం..
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలన్న తల్లిదండ్రుల సంఘం పిటిషన్ పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి ఎగ్జామ్స్ ఉండగా, ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని కోర్టు
ఓ ట్యూషన్ సెంటర్లో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
ఆన్లైన్ క్లాసుల్లో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తుంది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయించింది. ఈ ఏడాది(2021-22 విద్యా సంవత్సరం) 6 పరీక్షలే నిర్వహించనున్నట్
శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ఏకంగా 60 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. 480 మందికి పరీక్షలు చేయగా 60 మందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.
కాదేది మోసానికి అనర్హం అన్నట్టు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆశ చూపి మభ్య పెట్టి అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్
విద్యార్ధులు టాయిలెట్ కు వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలనే రూల్ పెట్టిందో ఓ స్కూల్.