Home » Sudha Murty
తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధా మూర్తి.
ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
యూకే ప్రధాని రిషి సునక్ భార్య అక్షతా మూర్తిలకు ప్రజల నుండి అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సుధామూర్తి వారికి ఇచ్చే సూచనలను మీడియాతో ప్రస్తావించారు.
వారానికి 70 గంటల పని వ్యాఖ్యలపై మరోసారి మాట్లాడారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. తన భార్యతో కలసి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశారు.
వ్యాపారవేత్త జయంతి భట్టాచార్య రీసెంట్గా సుధామూర్తిని ఎయిర్ పోర్ట్లో కలుసుకున్నారు. ఆ తరువాత ఆమె లింక్డ్ఇన్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ పోస్ట్లో ఏం రాసారు?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. భార్య సుధామూర్తి అందరికి సుపరిచితమే. తనకి సంబంధించిన అనేక విషయాలు షేర్ చేస్తుంటారు. చాలామందిలో ప్రేరణ కలిగిస్తుంటారు. తాజాగా 'వెజ్..నాజ్ వెజ్ స్పూన్' అంటూ ఆవిడ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై నెట�
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి తమ లవ్ స్టోరీ గురించి ఇంటర్వ్యూలో చెబుతున్న వివరాలు ఆసక్తికరంగా మారాయి. నా కట్టుబొట్టు చూసి తాను యూకే ప్రధాని అత్తగారిని అంటే లండన్ అధికారులు నమ్మలేదంటూ చెప్పుకొచ్చారు.
ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. తన అల్లుడు బ్రిటన్ ప్రధాని అవ్వడానికి తన కూతురు అక్షత కారణమంటున్నారు సుధామూర్తి. ఆమె కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.