-
Home » Sunita Williams
Sunita Williams
ఏలియన్స్ ఉన్నాయా? అంతరిక్షంలో ఎక్కడైనా జీవం ఉందా? కుండ బద్దలుకొట్టినట్లు చెప్పేసిన సునితా విలియమ్స్
"నీళ్లు ఉంటే ఏదో ఒక జీవ రూపం ఉండే అవకాశం ఉంది. చంద్రుడిపై, మార్స్పై కూడా నీటి ఆనవాళ్లు కనిపించాయి. మార్స్పై ఒకప్పుడు జీవం ఉండొచ్చు. అక్కడికి వెళ్లగలిగితే దాని గురించి తెలుసుకోవచ్చు" అని తెలిపారు.
అంతరిక్షంలో సునితా విలియమ్స్ చూసిన చిత్రవిచిత్రాలు ఇవే.. స్వయంగా చెప్పేసింది..
"మేఘగర్జన నుంచి, మెరుపు నుంచి వెలువడే శక్తిని ఫొటోలుగా తీయగలిగామంటే నిజంగా అద్భుతం. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇవి ఉన్నాయని శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ, వాటిని నమోదు చేయడం చాలా కష్టం" అని సునితా విలియమ్స్ అన్నారు.
స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: భారత్ గురించి సునితా విలియమ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
"రాత్రి వేళ భారతదేశం అద్భుతంగా ఉంటుంది. నగరాలన్నీ వెలుగులతో నిండిపోతాయి. తెల్లటి లైట్లు కనిపిస్తాయి" అని సునితా విలియమ్స్ చెప్పారు.
రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్.. 27ఏళ్ల కెరీర్లో మూడు మిషన్లు.. 608రోజులు.. తొమ్మిది సార్లు స్పేస్వాక్.. రికార్డులెన్నో..
Sunita Williams : 27ఏళ్ల నాసా ప్రయాణానికి 60ఏళ్ల సునీత విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. సుదీర్ఘ ప్రయాణంలో ఆమె మొత్తం మూడు సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 608 రోజులు ఆమె అంతరిక్ష కేంద్రంలో గడిపారు. తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేశ�
మీడియా ముందుకు సునీతా విలియమ్స్.. ఛాన్స్ వస్తే వాటిని సరిచేయడానికి మళ్లీ ఐఎస్ఎస్కు వెళుతా..
సునీతా విలియమ్స్ మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు నాసా నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్లో సునీతా ముచ్చటించింది.
నేను నమ్మేది.. స్కై ఈజ్ నాట్ లిమిట్.. ఇట్స్ జస్ట్ బిగినింగ్..
నేను నమ్మేది.. స్కై ఈజ్ నాట్ లిమిట్.. ఇట్స్ జస్ట్ బిగినింగ్..
భూమిపైకి సునీత విలియమ్స్.. జో బైడెన్ పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
వ్యోమగాములు భూమిపైకి చేరుకున్న తరువాత ఎలాన్ మస్క్ ఓ మీడియాతో మాట్లాడుతూ జో బైడెన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సునీత విలియమ్స్ పై మెగాస్టార్ ట్వీట్.. అడ్వెంచర్ మూవీ అంటూ..
మెగాస్టార్ చిరంజీవి కూడా సునీత విలియన్స్ గురించి ట్వీట్ చేసారు.
సునీత విలియమ్స్ను ఆహా ఓహో అంటున్నాం సరే.. ఆమెకు, మన ఇండియాకు ఉన్న లింక్ ఏంటి?
సునీత విలియమ్స్కు భారత్ పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
కో అంటే కోటి.. సునీత విలియమ్స్ వంటి వ్యోమగాములు, నాసా ఉద్యోగుల కంటే వీరికే ఎక్కువ జీతం
నాసా ఉద్యోగులకు భారీ వేతనాలు అందుతాయి. వారి కన్నా అధికంగా వేతనాలు తీసుకునే వారూ ఉన్నారు.