Home » Support
TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వికలాంగులకు చేయూత అందించింది. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వికలాంగులను విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించింది. వీరి కోసం ఐదేళ్లలో సుమారు వెయ్యి బ్యాక్లాగ్ పోస్టులను సైతం భర్తీ చేసింది. 31 కోట్ల వ్యయంతో 60 వేల �
నర్సాపురం జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి కొణిదెల నాగబాబు సంచలన ప్రకటన చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీకి అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని వెల్లడించారు. మెగా అభిమానులు అందరూ జనసేనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వివరించారు నాగబాబు. అ�
అందరూ అనుకున్నట్లే జరిగింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీకే జై కొట్టారు. గతవారం జగన్ సమక్షంలో YCPలో చేరాలని భావించిన కొణతాల.. కండువా కప్పుకునే సమయంలో పార్టీలో చేరకుండా ఆగిపోయారు. వైసీపీని వీడి టీడీపీలో చేరినా అక్కడ�
తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనని,తాను చిన్నతనంలో కొన్ని చిలిపి పనులు చేశానని రాధికా ఆప్టే అన్నారు.
కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గురువారం(మార్చి-14,2019)తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన అభిమానులకు స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఏడాదిలానే ముంబైలోని బ్రాందాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావ్, �
మరోసారి తన నిజస్వరూపాన్ని చైనా బయటపెట్టింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు పాక్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్న సమయంలో చైనా ఉప విదేశాంగ శాఖ మం
చైనా-భారత్-రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం కోసం బుధవారం(ఫిబ్రవరి-27,2019) చైనా చేరుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి, పాక్ లోని ఉగ్రశిబిరాలపై మంగళవారం(ఫిబ్రవరి-26,2019) భారత వాయుస
పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలిపారు. ఇవాళ(ఫిబ్రవరి-24,2019) 53వ మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ…సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే తన చివరి మన్ కీ బాత్ అన్నారు.ఈ ఎపిసోడ్ చాలా �
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో పొత్తుల ఎత్తులు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న విభేధాలను పక్కనబెట్టి పొత్తులకు పార్టీలు రెడీ అయిపోతున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే-పీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిర