Home » Support
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) పాక్ ఉగ్రసంస్థ జైషే మహమద్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ ని తీవ్రంగా కండించారు బాలీవుడ్ హీర్ విక్కీ కౌశల్. పుల్వామా ఉగ్రదాడి తనను ఎంతో భాధించిందని తెలిపారు. ఉగ్రదాడిలో 49మంది సీఆ�
ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవాళ(ఫిబ్రవరి-16,2019) ఉదయం 11గంటలకు ప్రారంభమైన అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, హోంశాఖ కార్యదర్శి
కష్టాల్లో ఉన్నవారికి సాయమందించడంలో హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందుంటాడు. అనేక సందర్భాల్లో కష్టాల్లో ఉన్నవారి కోసం ఇండస్ట్రీ వైపు నుంచి మొదటిగా సాయం అందించి మిగతా నటులకు స్ఫూర్తిగా నిలిచిన దేవరకొండ ఇప్పుడు మరో మంచి పన�
పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడికి కారణమైన పాక్ పై ప్రతీకారం తీర్చుకొనేందుకు ప్రధాని మోడీకి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ �
ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ లో సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. చంద్రబాబు దీక్షకు ములాయం సింగ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంట్లో బాగోలేకున్నా..బాబు పిలిచినందుకే దీక్షకు వచ్చానని తెలిపారు. న్యాయ పోరాటానికి తామంతా
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాద్కే పరిమితంకానుంది. మిగతా ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలపనుంది. పరస్పర సహకారంతో తెలంగాణలోని 16 స్థానాలను టీఆర్ఎస్.. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకునేందుకు పక్కా వ్�
2019 లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో తమ పార్టీ కూడా పోటీ చేయబోతుందని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలిపారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో తన నాయకత్వంలోని ఉత్తమ ప్రజాకీయ పార్టీ(UPP) పోటీ చేయనుందని శనివారం(జనవరి 26,2019) ఉపేంద్ర ప్రకటించారు. తమ పా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు…ఫెడరల్ ఫ్రంట్పై మరింతగా చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ప్రకటించారు. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్లో జగన్ – కేటీఆర్ బృందాల మధ్య భే�
కర్ణాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఎలాగైనా కర్ణాటకలో అధికారం చేజిక్కుంచుకోవాలని బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.మకరసంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఇద్దరు స్వ�