Home » Support
జనవరి 1 నుంచి వాట్సాప్లో వచ్చే అప్డేట్స్, కొత్త ఫీచర్స్, సెక్యూరిటీ వంటివి ఈ 49 స్మార్ట్ఫోన్లకు రావని కంపెనీ తెలిపింది. వాట్సాప్ సంస్థ నిత్యం కొత్త ఫీచర్లను అందిస్తూ, సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తూ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత�
ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో అరగంట పాటు ముచ్చటించారు. ఇటీవల గుజరాత్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ మోదీ తల్లి హీరాబె�
కొలీజియం వ్యవస్థలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ఏదైనా కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, చట్టం ద్వారా ఆ పని చేయాలే కానీ ఇలా ఏకపక్షంగా దాడులు చేయడం తగదని అన్నారు. నేషనల్ జ్య�
భారత్ కు మరోసారి రష్యా బాసటగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ ఎస్ సీ)లో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై రష్యా మద్దతు ప్రకటించింది. ప్రాపంచిక, ప్రాంతీయ అంశాల పట్ల అనుసరిస్తున్న తీరుతో యూఎన్ ఎస్ సీకి భారత్ అదనపు వెలుగులు అద్దగలదని రష్�
రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఆటోమొబైల్ కంపెనీలు తమ ఆర్ అండ్ డీ హబ్స్లో ట్రాక్టర్లు అభివృద్ధి చేస్తుంటాయి. అయితే రైతుగా మారిన ఇంజినీర్ నికుంజ్ కోరట్ దానికి భిన్నంగా పంట పొలాల్లోనే 'మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0' పేరుతో బుల్లి ట్రా
భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని.. తాజాగా థరూర్ కలుసుకున్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నారు. వాస్తవానికి గెహ
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు తెలిపింది. రాజధాని కోసం రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు జనసేన మద్దతు ఉంటుందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసపల్లి వరకు 900 కిలోమీటర్ల వరకు �
‘‘ఎందుకు అందరూ నుపుర్ శర్మనే క్షమాపణలు అడుగుతున్నారు. డాక్టర్ జకీర్ నాయక్కి ముందు ఆమేం తప్పుగా మాట్లాడలేదు కదా.. మరి నాయక్ నుంచి ఎందుకు ఎవరూ క్షమాపణ కోరడం లేదు? ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడితే ఎందుకు �
‘‘పోలీసులు శ్రీకాంత్ త్యాగి అత్తను తమ జీపులో ఎక్కించుకుని నాలుగు రోజులపాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ తిప్పారు. ఇది అమానవీయం. ఏదైనా తప్పు చేస్తే శ్రీకాంత్ను శిక్షించాలి. కానీ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదు. ఇది త్యాగి కమ్యూనిటీని అవమానించడమే.
మునుగోడు ఉప ఎన్నికపై వామపక్షాలు కసరత్తు మొదలు పెట్టాయి. అభ్యర్థిని నిలబెట్టడమా ? లేక మరో పార్టీకి మద్దతివ్వడమా ? అనేదానిపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మునుగోడు నియోజకవర్గ సీపీఐ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. టీఆర్�