సక్సెస్ మంత్ర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ, వారికి విగ్రహాలు కట్టడం, దండలు వేయడం లాంటివి అస్సలు ఉండవు. గతంలో ఏ వ్యాపారవేత్తకైనా అభిమానులు విగ్రహాలు పెట్టారా అనే విషయం స్పష్టంగా తెలియదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఆ అవక
దాదర్లోని శివాజీ పార్కులో దరసా ర్యాలీ తీసేందుకు ఉద్ధవ్, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే కోర్టు జోక్యంతో ఉద్ధవ్ వర్గానికి అకవాశం లభించింది. 1966 నుంచి శివసేన ఇక్కడ దసరా ర్యాలీ నిర్వహిస్తూ వస్తోంది. ఇక శివాజీ పార్కు ఉద్ధవ్ వర్గానికి దక్కడంతో �
వెస్ట్ బంగాల్లో భవానీపుర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం మమతా బెనర్జీ ఇవాళ హిందీ దివస్ సందర్భంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఒక లెక్క.. యువరాజు బేబీనాయన కోటలో ఇంకో లెక్క.. ఏ నేతను లాగితే ఏ ఊరు సొంతం అవుతుందో బేబీనాయనకు బాగా తెలుసు.. పంచాయతీ పోరులో బొబ్బిలి కోట నుంచి పొలికేక పెట్టి ఘన విజయాలతో అధికార పార్టీ ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడిక�
Donald Trump : అధ్యక్ష పీఠాన్ని తనకే దక్కాలని అనుకున్నారు. ఓటమిని అంగీకరించలేదు. తానే ప్రెసిడెంట్ అనుకున్నారు. కానీ..అలా జరగలేదు. అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవడానికి మరో 12 రోజులు మాత్రమే ఉంది. ఎవరో ఇప్పటికే అర్థమైందా ? ఆయనే డోనాల్డ్ ట్రంప్. క్యాపిటల్ హిల్
Donald Trump’s supporters storm capitol: Can he be removed before 20th January? క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అమెరికాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గడువుకు ముందే ట్రంప్ను అధ్యక్ష పీఠం నుంచి దింపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా జనవరి 20న ట్రంప్ పదవి నుంచి
కేంద్రమాజీ మంత్రి చిదంబరం తీహార్ జైలు నుంచి బయటికి వచ్చారు. జైలు బయట ఆయన కుమారుడు కార్తీ చిదంబరం,కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన తండ్రి చాలా రోజుల తర్వాత ఇంటికి తిరిగివస్తుండటంతో తాను సంతోషంగా ఉన్నానని కార్తీ తెలిపారు. INX �
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సోమవారం ప్రియాంక గాంధీ పర్యటించిన సమయంలో ఆశక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు ఓ రద్దీ రోడ్డు గుండా ప్రియాంక వెళ్తున్న సమయంలో కొంతమంది రో�
బారికేడ్లు దాటి వెళ్లి మద్దతుదారులను కలుసుకున్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,2019) మధ్యప్రదేశ్ లో ప్రియాంక పర్యటించారు.రత్నాంలో పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న సమయంలో బారికేడ్లు