Home » Supreme Court
అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ తీర్పును సుప్రీం చరిత్రలో మైలురాయిగా అభివర్ణించాయి. ఇదే సామరస్యాన్ని కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి. కేంద్ర, ప్రభుత్వం పోలీసుల హెచ్చరికల
దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై ఈ రోజు(నవంబర్-9,2019) ఉదయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ స్వాగతించారు. తీర్పుపై శనివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. మహోన్నతమైన ఉద్యమంలో పాల్గ�
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. చరిత్రాత్మక తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించింది. దశ�
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును నవంబర్ 9,2019 శనివారం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం �
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదే అని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో రామ మందిరం
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య తీర్పును ఈ రోజు(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్య తీర్పును తాము స్వాగతిస్తున్నామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూకి అన్నారు. గౌరవంగా సు�
అయోధ్య రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసులో సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని.. స్వాగతిస్తున్నామని అజ్మీర్ దర్గా ఆధ్మాత్మిక అధినేత దీవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ అన్నారు. అందరికంటే న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని, ద
134 ఏళ్లుగా రగులుతున్న వివాదానికి తెరపడింది. సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన
యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రాత్మక అయోధ్య తీర్పును ఇవాళ(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇవాళ అయోధ్య తీర్పు టాప్ ట్రెండింగ్ గా మారింది. ఇవాళ భారత్ లో,ప్రపంచవ్యాప్తంగా అయోధ్య తీర్పు హ్�
కర సేవకుల త్యాగం వృధా పోలేదు అన్నారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆనందంగా ఉందన్నారు. రామ మందిర నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేప్టటాలని ఆయన కోరారు, రామ మందిరంతో పాటు దేశంలోనూ రామరాజ�