Supreme Court

    ఏపీతో సహా 9 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

    November 6, 2019 / 03:11 PM IST

    సుప్రీం కోర్టు కేంద్రంతో పాటు 9రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌(సీఐసీ), రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌(ఎస్‌ఐసీ) నియామకాలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా మొత్తం తొమ్మిది

    సరి-బేసి లాజిక్ ఏంటీ : కేంద్రం,ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం అక్షింతలు

    November 4, 2019 / 10:17 AM IST

    దేశరాజధాని ఢిల్లీ ప్రతి సంవత్సరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని,దీనిని కంట్రోల్ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇదే జరుగుతోందని,10-15 రోజులు వాయుకాలుష్యం తీవ్రంగా కొనసాగుతుందని,నాగరిక

    భారీ సంక్షోభంలో టెలికాం రంగం : 40వేల ఉద్యోగాలకు ముప్పు

    October 30, 2019 / 07:38 AM IST

    వచ్చే ఆరు నెలల్లో భారత టెలికారం రంగం 40వేల ఉద్యోగాల కోతలను చూడబోతుంది. AGR (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు) వివాదంపై టెలికాం శాఖ(DOT)కు టెలికాం కంపెనీలు రూ .92,641 కోట్లు చెల్లించాలని గత వారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితుల్లో టెలికాం కంపెనీలు

    నూతన CJIగా నియమితులైన జస్టిస్ బోబ్డే

    October 29, 2019 / 05:23 AM IST

    నూతన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బోబ్డే నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బోబ్డేను 47వ సీజేఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్-18,2019న ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్పీకరిస్తారు. ప్రస్థుత చీఫ్ జస్టిస్ రంజ�

    భారీ ఊరట: చిదంబరానికి బెయిల్

    October 22, 2019 / 05:32 AM IST

    కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరానికి భారీ ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయి తీహార్‌ జైలులో ఉంటున్న చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చిదంబరం అరెస్టయిన రెండు నెలల తర్వాత ఆయన

    అరే కాలనీలో మెట్రో కార్ షెడ్ నిర్మాణానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

    October 21, 2019 / 11:28 AM IST

    ముంబైలోని     అరే ఫారెస్ట్ ఏరియాలో మెట్రో కార్ షెడ్ నిర్మాణంపై స్టే ఇచ్చేందుకు ఇవాళ(అక్టోబర్-21,2019) సుప్రీంకోర్టు నిరాకరించింది. మెట్రో కార్ షెడ్ నిర్మాణాన్ని కొనసాగించవచ్చునని, అయితే ఇకపై చెట్లను తొలగించరాదని తెలిపింది. జస్టిస్ అరుణ్ మి�

    అయోధ్య కేసులో ముగిసిన వాదనలు..తీర్పుకి సుప్రీం రెడీ

    October 16, 2019 / 10:44 AM IST

    అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ(అక్టోబర్-16,2019) వాదనలు ముగిశాయి. డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇంకా ఏదైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్ట�

    అయోధ్యలో మసీదు స్థలంపై వెనక్కి తగ్గిన సున్నీ వక్ఫ్ బోర్డు

    October 16, 2019 / 10:08 AM IST

    ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పడగొట్టడానికి ముందు చారిత్రాత్మక బాబ్రీ మసీదు శతాబ్దాలుగా నిలబడి ఉన్న భూమిపై తన వాదనను సున్నీ వక్ఫ్ బోర్డ్  విరమించుకుంది. సున్నీ వ‌క్ఫ్ బోర్డులో ఉన్న స‌భ్యుల మ‌ధ్య వివాదం చెల‌రేగ‌డ‌మే దీనికి కార‌ణ�

    అయోధ్య కేసు : లాస్ట్ డే హైడ్రామా.. పుస్తకాన్ని చించేసిన లాయర్, సీజేఐ సీరియస్

    October 16, 2019 / 08:11 AM IST

    అయోధ్య కేసు విచారణలో చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ ప్రవర్తించిన తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే తమను నిలదీసినట్లు ప్రవర్తించడంపై ధర్మాసనం �

    మందిరమా-మసీదా : ఫైనల్ తీర్పుకి సుప్రీం రెడీ..అయోధ్యలో 144సెక్షన్

    October 14, 2019 / 05:15 AM IST

    వివాదస్పద అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు భూ వివాద కేసులో సుప్రీంలో వాదనలు తది దశకు చేరుకున్నాయి. దసరా బ్రేక్ తర్వాత సుప్రీంలో సోమవారం అయోధ్య విచారణ జరుగుతోంది. ఇవాళ(అక్టోబర్-14,2019)ముస్లిం పార్టీల వాదనలు ముగియనున్నట్లు ఐదుగరు సభ్యుల ధర్మాసనం త�

10TV Telugu News