Home » Supreme Court
టైటిల్ చూసి కంగుతిన్నారా. పాలలో నీళ్లు కలిపితే జైలు శిక్ష విధించడం ఏంటని విస్తుపోయారా. అయినా మన దేశంలో పాలలో నీళ్లు కలపడం చాలా కామన్. దానికి కూడా జైలు శిక్ష
మహారాష్ట్ర సీఎంకు సుప్రీం కోర్టు జలక్ ఇచ్చింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన ఎన్నికల అఫిడవిట్లో క్రిమినల్ కేసుల గురించి వెల్లడించని కేసులో విచారణ చేపట్టాల్సిందే అని సుప్రీం తెలిపింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గగోయ్తో ప�
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి నష్టపరిహారం కింద రూ. 50 లక్షలు ఇవ్వాలని, బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి..రెండు వారాల్లోపు చెల్లించాల
దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే,సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని ఇవాళ(సెప్టెంబర్-24,2019)సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. ఫ్ జస్టిస్ రంజన్ గగోయ్�
బ్రెగ్జిట్ కోసం 5వారాలపాటు పార్లమెంట్ ను సస్పెండ్ చేస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పార్లమెంట్ ను సస్పెండ్ చేయడం చట్టవ్యతిరేక చర్య అని సుప్రీంకోర్టు హెడ్ బ్రెండా హేల్ తె�
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమురారీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లు ప్రమాణస్వీకారం చేశారు. నలుగురు కొత్త జడ్జీల చేరికతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.
యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ స్పందించారు. సుప్రీంకోర్టు మాదే.. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి తీరుతామంటూ మంత్రి ముకుత్ బిహారీ వర్మ రెండు రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇవాళ సుప్రీంకోర�
మతాంతర, కులాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతాంతర, కులాంతర వివాహాలకు తాము వ్యతిరేకం కాదని చెప్పింది. అంతేకాదు ఇలాంటి పెళ్లిళ్లతో
హిందూ అమ్మాయి.. ముస్లిం అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి వరకూ వెళ్లే సరికి మతాలపై ఉన్న అనుమానాలు అబ్బాయిని మోసగాడంటూ వెనక్కినెట్టేశాయి. ఒక్కటి అయ్యేందుకు సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన ఆ జంటకు తీపి కబురుచెప్పింది న్యాయస్థానం. మహిళను ప్రే
ఉచిత హామీలిచ్చిన సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న ప్రతిపాదనలపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఉచిత పథకాలకు ప్రజాధనం వృధా చేయొద్దని హితవు పలికింది. గత సంవత్సరం ఢిల్లీ మెట్రో రూ. 100 కోట్ల నష్ట