Supreme Court

    నేడు మూడు కీలక తీర్పులు

    November 14, 2019 / 02:14 AM IST

    అయోధ్య,ఆర్టీఐ అంటి అంశాల్లో చారిత్రక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇవాళ(నవంబర్-14,2019)మరో మూడు కీలక తీర్పులు ఇచ్చేందుకు రెడీ అయింది. రాఫెల్, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది. రాఫెల�

    శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశంపై గురువారం సుప్రీంకోర్టు తీర్పు

    November 13, 2019 / 10:17 AM IST

    శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించటంపై  దాఖలైన రివ్యూ  పిటీషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమల రివ్యూ పిటీషన్లపై విచారణ జరిపింది.  చీఫ్

    RTI పరిధిలోకి సీజేఐ కార్యాలయం

    November 13, 2019 / 09:38 AM IST

    సుప్రీం కోర్టు బుధవారం మరో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.  భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ తీర్పు చెప్పింది.  ఈమేరకు గతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సమర్ధిస్తూ చీఫ్ జస్టిస్ రంజన

    ఆర్టీసీ సమ్మె : హైపవర్ కమిటీ అవసరం లేదన్న ప్రభుత్వం

    November 13, 2019 / 08:03 AM IST

    ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి తన అభిప్రాయం తెలిపింది. హైపవర్ కమిటీ నియామకానికి ప్రభుత్వం నో చెప్పింది. హై పవర్ కమిటీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభ�

    అనర్హత కర్ణాటక ఎమ్మెల్యేల “ఉప” పోటీకి సుప్రీం గ్రీన్ సిగ్నల్

    November 13, 2019 / 06:35 AM IST

    కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ(నవంబర్-13,2019) సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఈ ఏడాది జులైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసు�

    ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్…నేడు మరో చారిత్రక తీర్పు ఇవ్వనున్న సుప్రీం

    November 13, 2019 / 02:31 AM IST

    మరో కీలక తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు రెడీ అయింది. గత శనివారం అయోధ్య కేసులో దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ(నవంబర్-13,2019) మరో కీలక తీర్పు ఇవ్వనుంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా భావ�

    కేసీఆర్ నిర్ణయం ఏంటి : సమ్మె పరిష్కారానికి మాజీ జడ్జీలతో కమిటీ

    November 13, 2019 / 02:17 AM IST

    ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని ప్రతిపాదించింది. సర్కార్‌ను దీనిపై

    ఆర్టీసీ సమ్మె : సుప్రీం మాజీ జస్టిస్ లతో కమిటీ వేస్తాం : హైకోర్ట్ 

    November 12, 2019 / 11:04 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెపై విచారణ చేపట్టిన హైకోర్ట్ విచారణ మరోసారి వాయిదా పడింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన హైకోర్టు మరో ప్రతిపాదన చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి సుప్రీంక

    అయోధ్య తీర్పుపై పాక్ మంత్రుల ఆగ్రహం 

    November 10, 2019 / 06:36 AM IST

    అయోధ్యలోని వివాదాస్పద  రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటంపై దాయాది దేశం పాకిస్తాన్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు.  ఓ వైపు కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని  పాకిస్త

    ఆర్టీసీ సమ్మె..వాట్ నెక్ట్స్ : సుప్రీంకు వెళ్లే యోచన!

    November 10, 2019 / 01:01 AM IST

    ఆర్టీసీ సమ్మెపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమీక్ష జరిగింది. 2019, నవంబర్ 10వ తేదీ శనివారం ఈ సమావేశం జరిగింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఇరు వర్గాలు ఒక మెట్టు దిగి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలంటూ �

10TV Telugu News