Home » Surgical Attack
ఉడిపి : పాకిస్థాన్ పై భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఉడిపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ స్పందించారు. ఇరు దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టు వస్తున్న వార్తలపై విశ్వేశ్వరతీర్థ మాట్లాడుతు..భారత్-పాక్ల మధ్య
ఢిల్లీ : పాకిస్థాన్-భారత్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం అన్ని వ్యవస్థ ఉంటున్న క్రమంలో ఇంటర్నేషన్ ట్రాన్స్ పోర్ట్ పై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో కెనడా భాతరదేశానికి విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. పుల్వామా దాడికి ప్రత�
కరాచీ : దాయాది దేశాలైన భారత్..పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ప్రభావం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం సర్జికల్ ఎటాక్..ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేయడంలాంటి
హైదరాబాద్ : పాక్ పై భారత్ సర్జికల్ ఎటాక్ జరిగిన క్రమంలో హైదరాబాద్ హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఎటాక్ తో దేశ వ్యాప్తంగా పలు సున్నిత ప్రాంతాలపై కేంద్ర గట్టి నిఘా ఏర్పాటుచేసింది. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని తమ దేశంపై జరిగిన దాడిగా పాకిస్�
భారత్ సర్జికల్ ఎటాక్ తర్వాత దేశవ్యాప్తంగా IAF పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలను అభినందిస్తున్నారు.
హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం
ఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీక�
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ సర్జికల్ దాడితో దెబ్బకు దెబ్బ తీసిందని పలువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ చేసిన దాడికి దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో దెబ్బకు దెబ్బ తీస్తూ..300ల మంది ము�
జమ్ము కశ్మీర్ : పాక్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహించి అనంతరం భారత్ ఆర్మీ ఓ ట్వీట్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. సర
ఢిల్లీ : పాకిస్థాన్ పై వాయుసేన జరిపిన ఏరియల్ స్ట్రైక్స్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. భారత్ కు వెయ్యి గాయాలు చేస్తామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలికిందనీ..వెయ్యి బాంబులను వారికి ఇవ్వడం ద్వారా (సర్జికల్ ఎటాక�