Home » Survey
శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మసీదు నిర్మాణం కేసు విషయంలో మథుర కోర్టు కీలక తీర్పునిచ్చింది. మసీదులో సర్వే చేయాలని పురావస్తుశాఖను ఆదేశించింది.
తాజాగా ఎన్ఆర్ఐ డిమాండుతో ఈ తొమ్మిది నెలల్లో దేశంలో 15-20 శాతం గృహ నిర్మాణం పెరిగిందట. ఈ మధ్య కాలంలోనే దేశంలో కొత్తగా 2.73 లక్షల కొత్త నివాస సముదాయాలు నిర్మాణం అయినట్లు ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా విదేశాల్లో నివసిస్తు�
దేశంలో ఆస్తుల బదిలీ ప్రక్రియ ఎంత కష్టమైందో తెలిసిందే. ఈ ప్రక్రియలో అనేక నిబంధనల్ని పాటించాలి. అందుకే ఈ విషయంలో దాదాపు 86 శాతం కుటుంబాలు లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుందని తాజా సర్వే ఒకటి తేల్చింది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నా చాలా మంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట కిలోమీటర్ల కొద్దీ నడిచిన వారంతా.. ఇప్పుడు 400 నుంచి 500
మొత్తం 22 మంది దేశాధినేతలతో విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. బిడెన్కు 41 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బిడెన్ తర్వాత 39 శాతం ఓట్లతో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిలిచారు. ప్రస్తుతం మోర్నింగ�
దేశంలో పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ మంది శృంగార భాగస్వాములున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. దాదాపు 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్త్రీలకే ఎక్కువ మంది భాగస్వాములున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పురుషులకే ఎక్కువ మంది భాగస్వా�
జమ్మూ-కాశ్మీర్లోని పది జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సర్వే ఇది. ఈ సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 2.8 శాతం మంది డ్రగ్స్ బారిన పడ్డారు. వీరిలో కొందరు గతంలో డ్రగ్స్ తీసుకుంటే, ఇంకొందరు ఇప్పటీకీ డ్రగ్స్ తీసుకుంటున్నారు.
'ఆరా పోల్ స్ట్రాటజీ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ పలు విషయాలు తెలిపింది. 'ఆరా తెలంగాణ సర్వే' పేరిట చేసిన ఓ సర్వే వివరాలను విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ గెలుస్తుందని తేల్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న...
IT Female Employees : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా అన్నిరంగాలపై తీవ్రప్రభావం పడింది. కరోనాతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేసేందుకు అనుమతినిచ్చాయి.