Home » Survey
కరోనా కాలంలోనూ భారతీయ డాలర్ మిలియనీర్ల సంఖ్య పెరిగింది. దేశంలో డాలర్ మిలియనీర్లు (రూ.7.5 కోట్ల వ్యక్తిగత సంపద) కలిగిన సంపన్నులు భారీగా పెరిగినట్టు ఓ సర్వేలో వెల్లడైంది.
యాహూ ఫైనాన్స్ (Yahoo Finance) సర్వే ప్రకారం.. ప్రపంచంలోని బెస్ట్, వరస్ట్ కంపెనీల గురించి ఇలా వెల్లడించింది. ప్రస్తుతం మెటాగా పిలుస్తున్న ఫేస్బుక్ వరస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ గా..
స్థానికంగా జనాల్లో పాపులారిటీ సాధించడమే అంత ఈజీ కాదు. అలాంటిది దేశంలోనే కాదు.. యావత్ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. వరుసగా రెండోసారి ప్రధాని అయిన మోదీ ఆ గ్రేట్ ఫీట్.
గడిచిన పది రోజుల్లో, దేశంలో 50కి పైగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని చేజిక్కుంచుకొని 2024లో
కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణం కోసం సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే కేబినెట్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి కమ్మేసింది. కరోనా కారణంగా దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నో కంపెనీలు ఆర్థిక నష్టాల కారణంగా మూతపడ్డాయి. ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. చాలామందికి జీతాల్లో కోత పడి�
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పాలక పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేక విపక్షాలు విజయం సాధిస్తాయా అన్నది చర్చ జరుగుతోంది. అయితే తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సంస్థ తా
work from home creating health problems: కరోనా లాక్డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే(వర్క్ ఫ్రమ్ హోమ్) సౌలభ్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది. ఈ వెసులుబాటు బాగుందని తొలుత ఉద్యోగులు ఆనంద�