Home » Survey
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తోంది.
హైదరాబాద్ మహానగరంలో సాధారణ జీవనం సాగించాలన్నా ఖర్చు మోపెడవుతుంది. సింగిల్ రూమ్ కావాలంటే..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊరూరా గెట్టు పంచాయితీలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ..
ఇవాళ భారీగా పోలీసు బందోబస్తు మధ్య మార్కింగ్ చేయడానికి అధికారులు వచ్చారు.
ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 59 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి ఎన్నుకుంటామని చెప్పారు. ఇక 32 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటామని చెప్పారు.
ఇండియా కూటమికి కన్వీనర్గా చూడాలంటూ ఎక్కువ మంది ఓటు వేశారు. ఏకంగా 44 శాతం మంది ఖర్గేను ఇండియా కూటమి కన్వీనర్ చేయాలని అన్నారు. అయితే 34 శాతం మంది మాత్రం ఆయన కూటమికి కన్వీనర్ గా ఒద్దని చెప్పారు.
సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం అవుతున్నవారిలో ఎవరిని ఎంత మంది ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారో ఓసారి చూద్దాం.
ప్రపంచంలోని మంచు, ఎడారి లేని భూమిలో దాదాపు సగం వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు. ఇక మాంసం, పాల ఉత్పత్తి కోసం మొత్తం ప్రపంచ భూ వినియోగంలో 37 మిలియన్ చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది అమెరికాతో సమానం.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. అయితే దాని అమలులో ఇప్పటికీ అనేక అడ్డంకులు ఉన్నాయి. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాతే అమలు చేయాలని బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్కన చూస్తే మరో పదేళ్లు అయితే కానీ ఈ బిల్లు అమలులోకి వచ్చ
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి. రెండు ఓట్లు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎంపీలవి.