Survey

    వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అంటున్న మహిళలు, అటు ఆఫీసు, ఇటు ఇంటి పని పూర్తి

    January 28, 2021 / 07:44 PM IST

    Indian women working : వర్క్ ఫ్రం హోమ్ బెటర్ అంటున్నారు మహిళలు. అటు ఆఫీసు, ఇటు ఇంటి పని పూర్తి చేసుకొనే అవకాశం ఉంటోందంటున్నారు. దీనివల్ల ఎక్కువ సమయం ఆదా అవుతోందని, ఇంటి నుంచే ఆఫీసు పనులు కూడా చక్కపెట్టేస్తామని వెల్లడిస్తున్నారంట. గత సంవత్సరం కరోనా కారణంగా.

    వ్యాక్సిన్ వద్దు బాబోయ్..తాజా సర్వే

    January 26, 2021 / 02:49 PM IST

    60% Indians still hesitant towards Covid-19 vaccine, shows survey కరోనా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు దేశంలోని మెజార్టీ ప్రజలు మొగ్గుచూపడం లేదు. తక్షణమే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రస్తుతం 60శాతం మంది విముఖత చూపుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు విముఖత చూపుతున్న వారి సంఖ

    అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు..సిజేరియన్‌ చేకుండా కాన్పు చేయటం లేదు

    December 17, 2020 / 03:04 PM IST

    Telangana : National family health survey says about cesarean : అమ్మ పొట్టలో రూపుదిద్దుకున్న పసిగుడ్డు ఈ లోకంలోకి రావాలంటే ఆ తల్లి పురిటినొప్పులు భరిస్తేగానీ బిడ్డ పుట్టేదికాదు. కానీ ఇప్పుడలా కాదు. అమ్మ పొట్ట కోయకుండా బిడ్డ పుట్టటంలేదు. దీంతో అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు. సిజేరి�

    పాకిస్తాన్‌లో కొత్త సర్వే: ప్రతి ఐదుగురిలో నలుగురుకి పాలన నచ్చట్లేదు..

    December 16, 2020 / 10:49 AM IST

    పాకిస్తాన్‌లోని ప్రతి ఐదుగురిలో నలుగురు దేశం తప్పు దిశలో వెళుతోందని నమ్ముతున్నారట. ఈ మేరకు ఆ దేశంలో ఓ కొత్త సర్వే సంచలనం అవుతుంది. ఈ సర్వేను పరిశోధనా సంస్థ ఐపిఎస్ఓఎస్ వెల్లడించింది. దేశం సరైన దిశలో పయనిస్తోందని కేవలం 23 శాతం మంది మాత్రమే నమ్మ

    సగం మంది రైతులకు కొత్త వ్యవసాయ చట్టాల గురించి తెలీదంట

    October 20, 2020 / 05:55 PM IST

    farm laws: వ్యవసాయంలో సంస్కరణల పేరుతో మోడీ ప్రభుత్వం ఇటీవల మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు,విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో అయ

    సెప్టెంబర్ లో స్కూల్స్ తెరవద్దంటున్న పేరెంట్స్

    August 19, 2020 / 07:05 AM IST

    కరోనా నేపథ్యంలో మూతపడిన స్కూల్స్ ను సెప్టెంబర్ 01వ తేదీ నుంచి తెరుచుకోవచ్చని కేంద్ర వైఖరిని కొంతమంది పేరెంట్స్ తప్పుబడుతున్నారు. ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేయవద్దంటున్నారు. తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. ఎక్కువ శాతం తల్లిదండ్�

    కరోనావైరస్ అధికారిక డేటా కంటే ఆరు రెట్లు ఎక్కువ.. ఇటలీ సర్వే

    August 4, 2020 / 11:33 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా ప్రారంభంలో ఇటలీ కరోనా కేసులతో తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూనే ఉన్నాయి. కరోనా అధికారిక లెక్కల్లో అసలైన గణాంకాలకు సరిపోలడం లేదు. ఇటలీలో దాదాపు 1.5 మిల�

    కరోనా దెబ్బకు స్మోకింగ్ మానేసిన పోగరాయుళ్లు!

    July 15, 2020 / 05:50 PM IST

    million smokers quit కరోనా దెబ్బకు ఎంతటివారైనా తోక ముడవాల్సిందే.. పోగ తాగడం ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్‌కు దారితీస్తుంది.. స్మోకింగ్ అలవాటు మానుకోండిరా బాబూ అంటూ నెత్తి నోరు మొత్తుకుని హెచ్చరించినా వినని పోగ రాయుళ్లు.. కరోనా దెబ్బకు వెంటనే స్మోకింగ్

    బెంగుళూరే బెస్ట్ సిటీ, హైదరాబాద్ మనసుదొచుకొందంటున్న ఐటీ ప్రొపెషనల్స్ : సర్వే

    April 9, 2020 / 08:13 AM IST

    కొంచెం ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ఎక్కువమంది ఐటీ ఫ్రొఫెషనల్స్ ఉద్యోగం చేసేందుకు బెంగళూరునే బెస్ట్ సిటీగా పరిగణిస్తున్నారని ఓ సర్వేలో తేలింది. బెంగళూరులో ఉన్న అత్యున్నత జీవన ప్రమాణాలు(high living standards),అత్యధిక మదింపు(highest appraisal),వృత్తి వృద్ధి అవకాశా

    మళ్లీ వీళ్లందర్నీ వెనక్కినెట్టేశాడుగా.. ఈ క్రేజేంటి స్వామీ..

    March 18, 2020 / 08:28 AM IST

    మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 - టాలీవుడ్ క్రీజీ హీరో విజయ్ దేవరకొండ..

10TV Telugu News