Home » Survey
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యే ఎక్కువగా జరుగుతోంది. చర్చను దృష్టిలో పెట్టుకుని ఏబీసీ న్యూస్ సీ ఓటర్ ఆల్ ఇండియా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దేశానికి కాబోయే ప్రధాన మంత్రి గురించి ఓ ప్రశ్న అడగ్గా.. ప్రజల దగ్గ�
ఓ సర్వే ఇండియా కూటమికి నిద్రలేని రాత్రులను ఇచ్చింది. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. మరోసారి ప్రధాని మోదీ, సీఎం యోగి మ్యాజిక్ ఫలిస్తున్నట్లు సర్వేలో తేలింది.
వర్షాకాలం ప్రారంభం కావడంతో, కండ్లకలక కోసం సంప్రదింపులు గణనీయంగా పెరిగాయి. వ్యక్తులు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
మహమ్మారి తర్వాత వారి ఒత్తిడి స్థాయిలు పెరిగినట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు భావించినట్లు నివేదిక వెల్లడించింది. పని చేసే, పని చేయని జనాభా రెండింటికీ ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి ప్రధాన ఒత్తిళ్లుగా సూచించబడ్డాయి. ఇతర కారణాలతోపాటు, ఆరోగ్య సమస్యల�
ఒక్క బైడెనే కాదు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఇద్దరి అభ్యర్థిత్వం పట్ల అమెరికన్లు సముఖంగా లేరట. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఈ ఇద్దరు అభ్యర్థులు రెండోసారి అధ్యక్ష పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం �
రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు.
సంజయ్ రౌత్ స్పందిస్తూ "ఇది గతంలో బాలాసాహెబ్ శివసేన. కానీ తాజా ప్రకటన అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అది నరేంద్రమోదీ-అమిత్ షాల శివసేనగా మారింది. ప్రకటనలో దివంగత బాలాసాహెబ్ థాకరే చిత్రమే లేదు" అని అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఫడ్నవ�
మూడు రోజుల క్రితమే కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో జూకర్బర్గ్ ప్రసంగించారు. కంపెనీకి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి రోడ్మ్యాప్ గురించి చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులు వెంటనే ప్రయోగాలు చేయడం, కంపెనీ కృత్రిమ మే�
బ్రిటన్ లో యువతకు ఏమైంది? ఎందుకు దొంగలుగా మారుతున్నారు? సూపర్ మార్కెట్లలో చోరీలు ఎందుకు చేస్తున్నారు?
ఇక రాష్ట్రంలో రాజకీయ నేతల ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అధికార పక్ష నేతలకు ఎంత బలం ఉంటుందో, విపక్ష నేతలకు కూడా అంతే బలం ఉంటుంది. అదే కర్ణాటక ప్రత్యేకత. విచిత్రం ఏంటంటే.. ప్రజలు కూడా అదే విధంగా తీర్పు చెబుతుంటారు. ఎప్పుడూ ఒకే పక్షానికి పూర్తి అధిక�