Home » surya kumar yadav
'ఇది చాలా సవాలుతో కూడుకున్న వికెట్. వాషింగ్టన్ సుందర్ ఔట్ అయిన సమయంలో మ్యాచును చివరి వరకు తీసుకెళ్లే బ్యాట్స్ మన్ అవసరం. వాషింగ్టన్ సుందర్ నా పొరపాటు వల్లే రనౌట్ అయ్యాడు. బంతిని గమనించకుండా పరుగు కోసం ప్రయత్నించాను. మ్
కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో పలువురు భారత క్రికెటర్లు పూజల్లో పాల్గొన్నారు. దేవదేవుడు శివుడికి ఇచ్చే ‘భస్మ హారతి’కి కూడా వారు హాజరయ్యారు. రేపు మధ్యప్రదేశ్ లోని ఇండోర్, హోల్కర్ స�
భారత్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది 31 మ్యాచ్లు ఆడిన సూర్య.. 187.43 స్ట్రైక్రేట్తో 1164 పరుగులు చేశాడు.
India vs New Zealand T20 Match: టీమిండియా వర్సెస్ న్యూజీలాండ్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. నేపియర్లోని మెక్లీన్ పార్క్ మైదానంలో మధ్యాహ్నం 12గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షంకారణంగా రద్దుకాగా.. రెండ�
టీ20 వరల్డ్ కప్, రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్కు దిగింది.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం ఇండియా - ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇవాళ్టి మ్యాచ్లో ఇండియా గెలిచి ఫైనల్ చేరాలని... అక్కడ పాకిస్తాన్ను ఓడించి కప్పు సాధించాలని మన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
‘‘సూర్యకుమార్ యాదవ్ గొప్ప ఆటగాడు. అతడే ప్రపంచ ఉత్తమ ఆటగాడని నా అభిప్రాయం. టీ20 క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లాడని భావిస్తున్నాను. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో బాగా ఆడుతున్న సమయంలో అతడిని కట్టడి చేయలేం. అటువంటి మొట్టమొదటి బ్యాట్స్మన్ సూర్�
దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన టీ20 మ్యాచులో టీమిండియా ఓటమి పాలైంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత వరుస విజయాలకు ఈ మ్యాచ్ బ్రేక్ వేసింది.
Ram Charan: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఇండియా T20 సిరీస్ గురించి మనకి తెలిసిందే. దీంతో నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మూడో మ్యాచ్ ఆడడానికి వచ్చిన టీం ఇండియా 2-1 తేడాతో సిరీస్ ని కైవసం చేసుకుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ని “హార్దిక్ పా�
సూర్యకుమార్ యాదవ్ వీరోచితంగా పోరాడినప్పటికీ ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మూడో T20లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ ఇప్పటికే మొదటి, రెండు మ్యాచ్లను గెలుచుకోవడంతో 2-1 తేడాతో T20 సిరీస్ను కైవసం చేసుకున్నారు.