-
Home » Sushma Swaraj
Sushma Swaraj
తొలిసారి ఎన్నికల బరిలోకి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్..
March 2, 2024 / 11:06 PM ISTBansuri Swaraj : భారతీయ జనతా పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. అందులో దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి…
Sushma Swaraj: సుష్మా స్వరాజ్పై అమెరికా మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
January 25, 2023 / 05:58 PM ISTకేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు.…
Vinod Kumar : ఏబీసీడీలు తెలుసా? బండి సంజయ్ పై వినోద్ కుమార్ ఫైర్
February 10, 2022 / 06:51 PM ISTతెలంగాణ బిల్లు ఎలా పెట్టారో సంజయ్ కు కనీస అవగాహన ఉందా? సీఎం కేసీఆర్ పై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మోడీ టార్చర్ భరించలేకే సుష్మా,జైట్లీ చనిపోయారు : ఉదయనిధి స్టాలిన్
April 2, 2021 / 04:11 PM ISTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు హద్దులు మీరుతున్నారు. ప్రత్యర్థులపై హాట్ కామెంట్స్ చిక్కుల్లో పడుతున్నారు.
ప్రేమికుల రోజు సుష్మా స్వరాజ్ బర్త్ డే : భర్త భావోద్వేగ ట్వీట్
February 14, 2020 / 10:48 AM ISTఫిబ్రవరి 14 ప్రేమికుల రోజునే మాజీ మంత్రి, చిన్నమ్మగా..‘‘సూపర్ మామ్’’ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ పుట్టిన రోజు. ఆమె విదేశాంగ శాఖామంత్రిగా పనిచేసే రోజుల్లో సామాన్యులు పెట్టిన ట్వీట్లకు కూడా వెంటనే స్పందించేవారు. వారి…
ఇచ్చిన మాట పూర్తి : హరీశ్ సాల్వేకే ఒక్క రూపాయి ఫీజు
September 28, 2019 / 03:14 AM ISTకేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్ ఇచ్చిన మాటను పూర్తి చేశారు ఆమె కూతురు బాన్సూరి స్వరాజ్. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసును ఐసీజేలో వాధించిన ప్రముఖ న్యాయవాది హరీశ్సాల్వేకు ఒక్క…
శ్రీలంక భీతావహం : ఆరుగురు భారతీయుల మృతి
April 22, 2019 / 05:44 AM ISTశ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉదయానికి మృతుల సంఖ్య 290 మందికి చేరింది. గాయపడిన 500 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతి…
శ్రీలంకలో పేలుళ్లు : ముగ్గురు భారతీయులు మృతి
April 21, 2019 / 03:20 PM ISTశ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో 215మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. బాంబు పేలుళ్ల మృతుల్లో ముగ్గురు భారతీయులు
శ్రీలంకలోని ఇండియన్స్ : హెల్ప్లైన్ నెంబర్స్
April 21, 2019 / 09:31 AM ISTశ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి..తమ వారు ఎలా ఉన్నారోనని ఆయా దేశాల్లో ఉన్న వారు తెగ ఆరాట పడుతున్నారు. తమ వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. వారి క్షేమ సమాచారం తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో…
శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటనపై స్పందించిన సుష్మాస్వరాజ్
April 21, 2019 / 07:17 AM ISTశ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. కొలంబోలోని భారత హైకమిషన్ తో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు. కొలంబోలో నెలకొన్న పిరిస్థితులను తెలుసుకుంటున్నామని తెలిపారు. శ్రీలంకలోని వరుస…